జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. బీసీ విద్యార్థుల కోసం గ్రూప్-3, గ్రూప్-4 ప�
ఏడేండ్లలో 240 కోట్ల మొక్కలు ఈ ఏడాది మరో 20 కోట్లు అరుదైన మొక్కలు..ఔషధ గుణాలు 7.6 శాతం పెరిగిన గ్రీన్ కవర్ గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్ రావు వన ప్రేమికులను ఆకర్షిస్తున్న గ్రాండ్ నర్సరీ �
హైటెక్స్లో మెషీనరీ టూల్స్ ఎక్స్పో పలు రాష్ర్టాల నుంచి విచ్చేసిన ఎగ్జిబిటర్లు తరలివచ్చిన నగర వాసులు మాదాపూర్, ఆగస్టు 18: ఆధునిక సాంకేతిక ఆధారంగా ఆవిష్కరించిన యంత్ర పరికరాలు, మెషిన్ టూల్స్ మాదాపూర్
సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): మండపాల నిర్వాహకులు, కమ్యూనిటీ సభ్యులతో సమన్వయం చేస్తూ కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని గణేశ్ నవరాత్రులు, నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రభు�
విజయవంతంగా ముగిసిన ఫ్రీడమ్ కప్ స్పోర్ట్స్.. 11 క్రీడామైదానాలు.. 13 క్రీడలు పాల్గొన్న 386 టీమ్లు.. అందులో 310 పురుషుల టీమ్లు, 76 మహిళల టీమ్లు బహుమతులు అందజేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సిటీబ్యూరో, ఆగస్టు 18 (�
అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 23 వరకు ప్రదర్శన సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం అబిడ్స్, ఆగస్టు 18: దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఫెస్టివల్ మేళాను నిర్వహిస్తున్నట�
నాగారం లింక్ రోడ్ల విస్తరణ రోడ్ల అభివృద్ధికి రూ.209 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు పలు జిల్లాల వాహనదారులకు తీరనున్న కష్టాలు మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 18: ఇరుకు
బడంగ్పేట, ఆగస్టు 18 : కోట్లాది రూపాయల వ్య యంతో మహేశ్వరం మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల పరిషత్ కార్యాలయ�
దుండిగల్/కుత్బుల్లాపూర్,ఆగస్టు18 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో పలుచోట్ల ‘ఫ్రీడమ్ కప్’ పేరిట క్రికెట్ పోటీలు నిర్వహించారు. నిజాంపేట్ కార్పొర
క్రీడలకు, వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వాలి ఫ్రీడమ్ కప్ ప్రారంభోత్సవంలో జడ్సీ మమత కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 18: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల సేవలను స్మరించుకోవాలని భావితరాలకు పోరాట
పాపన్న గౌడ్ చరిత్రను గత పాలకులు మరిచిపోయారు: ఎమ్మెల్యే కృష్ణారావు కేపీహెచ్బీ కాలనీ/బాలానగర్/మూసాపేట, ఆగస్టు 18: పీడిత ప్రజలకు రక్షణగా పాలితులపై పోరాటం చేసిన అసమాన వీరుడు సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ �