పహాడీషరీఫ్, అక్టోబర్ 9: హబీబ్, సైఫ్, అలైన్ కాలనీలకు మహర్దశ పట్టింది. ఎన్నో ఏండ్లుగా ఉన్న డ్రైనేజీ, రోడ్డు సమస్య తీరింది. దీంతో ఆయా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విశిష్టమైన వారసత్వ సంపద కలిగిన హైదరాబాద్ అనేక చారిత్రక విశేషాల నిధి. నాలుగు వందల ఏళ్లుగా అనేక విషయాల్లో ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉండి సమకాలీన రాజ్యాలను అబ్బురపరిచిన నగరమిది.
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రాకుండా బీజేపీ కుట్ర పన్ని మునుగోడు ఉప ఎన్నికకు తెర లేపిందని, ఆయన ఢిల్లీలో అడుగుపెడితే క్రియాశీలకంగా మారుతాడనే భయం మోదీ, అమిత్షాకు పట్టుకుందని, అందులో భాగంగానే రాజగోపాల�
ప్రతి మనిషికి అమ్మలాంటి సేవలు జీవితం చివరి క్షణాల్లో ఎంతో అవసరం. కరుణ, సంరక్షణ, ఆప్యాయత జీవితంలో విలువైనవి. వాటిని అవసరమైనప్పుడు పొందితే జీవితంలో మధురానుభూతులుగా మిగిలిపోతాయి” అని రాష్ట్ర స్పెషల్ చీఫ్�
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు మేడ్చల్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): నగర శివారు మున్సిపాలిటీలను మాస్టర్ ప్లాన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
దేశంలో మహిళలకు సమాన అవకాశాలు లభించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా (ఎన్ఏఎస్ఐ)
ద్యార్థులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి సృష్టించే స్థాయికి ఎదగాలని వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ సేయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శని
మిలాద్ ఉల్ నబీ సందర్భంగా మత పెద్దలు నిర్వహించే ర్యాలీ ప్రశాంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. శనివారం పాతనగరంలోని పురాణిహవేలీ డీసీపీ కార్యాలయంలో మత పెద�
బంగారం లావాదేవీలకు సంబంధించి అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో ఎంబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ సుకేశ్ గుప్తాకు హైకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చ�
రాష్ట్రంలో చురుకుగా కదులుతున్న రుతుపవనాలకు తోడు దక్షిణ, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో శనివారం మధ్యాహ్నం నుంచి గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.
రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించిన స్పౌజ్ కేటగిరి ఉపాధ్యాయులు (భార్య,భర్త )లను వేర్వేరు జిల్లాలకు బదిలీ చేశారని, వారికి ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని తెలంగాణ స్పౌజ్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ వివేక్, కో
తార్నాక నుంచి బంజారాహిల్స్కు క్యాబ్ బుక్ చేసుకున్న ఓ వ్యక్తికి రైడ్ ధర 200 చూపించింది. ఆన్లైన్ పేమెంట్కు ఓకే చేసుకున్నాడు.. 5 నిమిషాలు గడిచినా.. డ్రైవర్ రాలేదు.