భారతదేశ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ సేవలు చాలా అవసరమని బీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం మహిళా విభాగం మాజీ జనరల్ సెక్రటరీ, ఉద్యమకారిణి తోగూట లీల శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పొట్ట చేత పట్టుకొని నగరానికి వచ్చిన వారందరినీ అన్నపూర్ణలా అక్కున చేర్చుకొని ఆకలి తీర్చే నగరం హైదరాబాద్. గత ఎనిమిదేండ్లుగా మౌలిక సదుపాయాల విషయంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మన నగరం అన్ని జాతులకు, రా�
ఒకప్పుడు 250 కూడా లేని ఈ-వెహికిల్స్ 2020నాటికి 4800 పైగా విక్రయించారు. ప్రస్తుతం ఒక్క సిటీలోనే దాదాపు 10వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డెక్కుతున్నాయి.
హైదరాబాద్ వాతావరణ పరిస్థితులకు టెర్రస్ గార్డెనింగ్పై శిక్షణ తప్పనిసరి. లేదంటే అనుకున్న స్థాయిలో పంట దిగుబడి సాధించలేం. అయితే ఒకరిని చూసి ఒకరు టెర్రస్ గార్డెనింగ్ చేయడం కంటే ఉద్యానవన శాఖ నిచ్చే శి�
దేవీ శరన్నవరాత్రోత్సవాలు విజయదశమితో ముగిశాయి. నగరంలో వందలాదిగా అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఘట్టం బుధవారం రాత్రి నుంచే ప్రారంభమైంది. నెక్లెస్రోడ్ పీవీ మార్గ్లోని పీపుల్స్ప్లాజా, ఎన్టీఆర్మార్గ్, జ�
విజయదశమి వేడుకల్లో భాగంగా రావణ దహన కార్యక్రమాలను చేపట్టారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలో జమ్మిచెట్టుకు పూజ చేసిన అనంతరం ప్రజలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.
బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వాకర్స్, సందర్శకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. పార్కుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చెయ్యడంతో పార్కులో అనేక అభివృద్ధి పనులు జరిగాయి..