దసరా పండుగ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సీఆర్ ఎన్క్లేవ్లోని స్వయంభూపోచమ్మ దేవాలయం, శ్రీసాయినగర్ కాలనీలోని దుర్గాదేవి దేవాలయం,
దసరా ఉత్సవాల సందర్భంగా జవహర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సరూర్నగర్లోని మండల గ్రౌండ్లో బుధవారం రాత్రి రావణ దహనం ఘనంగా నిర్వహించారు. ఈ రావణ దహనాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
దసరా పండుగ సందర్భంగా గురువారం శంషాబాద్ మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు రాష్ట్ర మంత్రి సబితారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్లను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో నవ శకం మొదలైంది. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది.
వెలకట్టలేని అభిమానంతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మనసున్న గొప్ప నాయకుడని బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే.హేమలత అన్నారు.
దేశంలో గతంలో ఎన్నడూలేని విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను హరిస్తున్న తరుణంలో ఫెడరల్ స్ఫూర్తిని కాపాడేందుకు భారత్ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఏర్పాటు చారిత్రక అవసరమనే విషయాన్ని ప్రజలంతా గుర్�
ఉప్పల్, రామంతాపూర్, తదితర ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఘనంగా రావణ దవాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పల్ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన రావణ సంహార మేళాకు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరై రావణ �
జలదృశ్యంలో పడిన తొలి అడుగుల నుంచి చరిత్ర గతిని మార్చిన అద్భుత ప్రస్థానం టీఆర్ఎస్ది. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించి.. తెలంగాణ సాధించడంలో అనిర్వచనీయమైన భూమిక పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి
విజయదశమిని పురస్కరించుకొని (టీఆర్ఎస్)ను జాతీయ పార్టీ బీఆర్ఎస్(భారత్ రాష్ట్రీయ సమితి)గా మారుస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటన చేయడంతో అంబర్పేట నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్య�
కేపీహెచ్బీ కాలనీలో శరన్నవరాత్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని పోచమ్మ దేవాలయంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితిని దేశ వ్యాప్తంగా విస్తరించడం కోసం బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)ని ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ప్రకటించినందుకు పటాకులు కాల్చి మిఠాయిలు పంచి పార్టీ శ్రేణులు ఐఎస్ సదన్ చౌరస్తాలో సంబుర�
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఉప్పల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.