దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను దేశవ్యాప్తంగా ప్రజ్వలింపజేయాలని టీఆర్ఎస్ సంకల్పించింది.
చరిత్రలో లేనివిధంగా తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని దేశంలోని ప్రజలందరూ భావిస్తున్నారు.
001 మార్చిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన రోజు నుంచి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి ఆయన వెన్నంటే ఉంటూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగుతున్నారు.
2001లో టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉంటున్నారు.
గులాబీ అధిపతి, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తున్న వేళ సంబురాలకు గ్రేటర్ టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. డివిజన్, నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పటాకుల పేలుళ్లు, డప్పు వాయిద్యాలు, కలర్ ఫుల్ వాత
నగరంలో ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు చేపట్టిన క్రమబద్ధ్ధీకరణలో భాగంగా నిర్వహిస్తున్న ‘రోప్'(రిమూవల్ అబస్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్)ను అమలుకు జీహెచ్ఎంసీ సహకరించాలని ట్రాఫిక్ జ�
భిన్న మతాలు, సంస్కృతులు కలిగిన భారతదేశంలో లౌకిక రాజ్యస్థాపన సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రావులపాటి మోజస్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఆవి�
బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ భవన్లో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగనున్న టీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు సీఎం కేసీఆర్ హాజరవుతున్న ఈ నేపథ్యంలో ఆ రూట్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని �
ఐటీ కారిడార్లో కలిసే నానక్రాంగూడ ఔటర్ రింగు రోడ్డు జంక్షన్ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు పొడవునా ఇంటర్ చేంజ్ల నిర్మాణాలపై ఆ చుట్టు పక్�
ఆదాయం పెంపు లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఏటా రూ.2500కోట్ల మేర బల్దియాకు ఆస్తిపన్ను, నిర్మాణ రంగ అనుమతులు, అద్దెల రూపంలో ఆదాయం సమకూరుతున్నది.
ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు మంగళవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సండోజి హెల్త్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, తెలంగాణ సైకాలజికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అందరికీ మానసిక ఆరోగ్య సంరక్షణ- అ�