ఎల్బీస్టేడియంలో సోమవారం నిర్వహించే సద్దుల బతుకమ్మ కార్యక్రమం నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రి జయంతి వేడుకలు నగర వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళుర్పించారు.
గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ సీఎం కేసీఆర్ జీవోల�
కూకట్పల్లిలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. నగరంలో అత్యంత వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు కూకట్పల్లిలో జరుగుతాయి. పోటీపడి ఇక్కడ 20 ఫీట్ల ఎత్తైన బతుకమ్మలను తయారు చేయడం ప్రత్య
ఇటీవల నిర్వహించిన ఆదివాసీ, గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ జీవో జారీ చేయడంతో నగర వ్యాప్తంగా గిరిజనులు, గిరిజన సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు �
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు డివిజన్ వ్యాప్తంగా కన్నులపండువగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన భక్తిభావంతో ఆధ్మాత్మిక శోభ కనబడుతోంది. చిక్కడపల్లి వివేక్నరగ్లోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఆలయ నిర్వాహకులు భు�
సీఎం కేసీఆర్తోనే బతుకమ్మకు ప్రాధాన్యత పెరిగిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్టపై పార్టీలకు అతీతంగా మహిళలు పెద్ద
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పలు కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రేటర్లో మరో భారీ విగ్రహం ఆవిష్కరణ కానుంది. అసెంబ్లీ మాదిరిగా ధ్యాన భంగిమలో కూర్చున్న మహాత్మాగాంధీ కాంస్య విగ్రహానికి ప్రభుత్వం రూ.1.25కోట్లతో గాంధీ దవాఖాన ప్రవేశద్వారం ఎదుట ఏర్పాటు చేసింది.