పారిశుధ్య కార్మికులందరూ ఆరోగ్య రక్షణ కోసం సేఫ్టీ కిట్లను తప్పనిసరిగా ధరించాలని కూకట్ల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. సోమవారం కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లను ప�
బాగ్అంబర్పేట డివిజన్ పాములబస్తీలో స్థానిక ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కలిపించేందుకు అందమైన పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం కోసం కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం మంత్రి కార్యాలయంలో సమావేశం
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు.
మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ 9వ వార్డు భవానీనగర్ కాలనీలో మంత్రి సోమవారం పర్యటించారు.
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఓటర్లను టార్గెట్గా మచ్చిక చేసుకునే పనిలో అన్ని పార్టీలు నిమగ్నమయ్యాయి. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పార్టీగా, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతి కుటుంబంల�
రూ.22 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయిన దోపిడీ దొంగ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఆయన స్వప్రయోజనాల కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి వనరులు పునర్జీవనాన్ని పొందుతున్నాయి. సహజసిద్దంగా ఉన్న నీటి వనరులకు కించిత్తు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చెరువుల అభివృద్ధి - సుందీరకరణను శరవేగంగా కొనసాగిస్తున్నది.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాల అజయ్కుమార్ పిలుపునిచ్చారు.
వయసు పైబడిన వృద్ధులకు పెద్దకొడుకులా.. దివ్యాంగులకు ఆప్తుడిలా.. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన వింతంతువులకు అన్నలా.. ఒంటరి మహిళలకు తోబుట్టువుగా.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పింఛన్లు ఇస్తూ భరోసా క�
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని కోరుతూ జీహెచ్ఎంసీ పారిశుధ్యవిభాగం సిబ్బంది హిమాయత్ నగర్ డివిజన్లో విసృత్తంగా ప్రచారం చేస్తున్నారు.