వారంతా మహిళా ఉద్యోగులు. ఎదుటివారికి కష్టం వస్తే మేమున్నామంటూ అభయమిస్తారు. ఆకలేస్తుందని చెబితే అన్నం పెడుతారు. పేదరికం చదువును దూరం చేస్తుందని తెలిస్తే విద్యను అందిస్తారు.
స్థానిక సమస్యలు..ప్రజల అవసరాలు తెలుసుకునేందుకు గ్రేటర్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ పర్యటనలు ప్రారంభించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళడంతోపాటు కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కర�
నంబర్ ప్లేట్ సక్రమంగా లేని వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. టీఆర్ నంబర్తో తిరిగే వాటిపైనా నిఘా పెంచారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్తో నెల రోజులు మాత్రమే తిరగాలి.
ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా అందరికీ ఉపయోగపడేలా ఇండియన్ బ్యాంక్ తోడ్పాటును అందిస్తున్నదని ఆ బ్యాంక్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్ఏ-సీడీఓ) ధన్రాజ్ తెలిపారు. ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏ�
నగర శివారుల్లోని ఐటీ కారిడార్లో పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది. అన్ని ప్రాంతాలపై అధ్యయనం చేసిన సర్కార్..
గ్రేటర్లో మరిన్ని చిట్టడవులను సృష్టించాలని బల్దియా నిర్ణయించింది. ఈ మేరకు ఎనిమిదో విడత హరితహారంలో కాలనీల్లో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఇందులోభాగంగానే అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారుల�
హయత్నగర్ డివిజన్ పరిధిలోని బాతుల చెరువు కింది షిర్డీసాయినగర్ కాలనీలో వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ట్రంక్లైన్ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగే విధంగా, లో ఓల్టేజీ సమస్యల లేకుండా చూసేందుకు నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎం�
పట్టణ ప్రగతితో మున్సిపాలిటీ ఆదర్శంగా మారుతుందని మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ అన్నారు. ఆదివారం పట్టణంలోని 24 వ వార్డులో కౌన్సిలర్ కొన్నమొల్ల భారతమ్మతో కలిసి పర్యటించారు.