పట్టణ ప్రగతి కార్యక్రమం ఆదివారం ఏడు మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్లు, మేయర్లు అధికారులతో కలిసి పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు కొత్త దనాన్ని సంతరించుకుంటున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
గౌతంనగర్ డివిజన్ పరిధి మల్లికార్జుననగర్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ సునీతారాముయాదవ్తో కలిసి రూ.31లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా ‘ఎమ్మెల్యే కేర్స్' పేరుతో క్యూఆర్ కోడ్ ద్వా
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో నేటితో ధాన్యం కొనుగోళ్లు పూర్తికానున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 20.96 కోట్ల విలువజేసే 10 లక్షల 695 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగో�
దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (ఎంఎల్ఆర్ ఐటీఎం అండ్ ఫార్మసీ) కళాశాలల వార్షికోత్సవాలు ఘనంగ
ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సు ఫ్యాకల్టీకి శిక్షణ మొదలు అఫిలియేటెడ్ కాలేజీల వారీగా టీచింగ్ ఫ్యాకల్టీకి శిక్షణ యూజీసీ ఆదేశాలతో యూనివర్సిటీలో కొనసాగుతున్న శిక్షణ తరగతులు ఈ నెల 22 వరకు నిరంతరాయంగా శిక్షణల
దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాలు, కృత్రిమ అవయవాలు గుర్తింపు కోసం బల్దియా ప్రత్యేక శిబిరాలు ఈ నెల 20 నుంచి జూలై 6 వరకు నిర్వహణ సర్కిళ్ల వారీగా శిబిరాల ఏర్పాటుకు సన్నాహాలు సదరం, ఆదాయం సర్టిఫికెట్లు, ఇతర ఆధారా�
చార్మినార్, జూన్ 11: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) సమస్యలు పరిష్కరించేందుకు బస చేయాలన్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాలతో హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి శనివారం రాత్�
భానుడు అస్తమిస్తున్న వేళ వినీలాకాశం నీలివర్ణంలో మురిపించింది. కొండపై కలియుగ వైకుంఠ క్షేత్రం, ఆ చెంతనే అన్ని హంగులతో నిర్మాణమవుతున్న సచివాలయం వెండి వెలుగుల్లో మెరిసిపోయాయి. ఈ అద్భుత దృశ్యం శనివారం సాయం�
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీకి కమిషనర్, సీపీ సన్మానం అతిపెద్ద వినాయకుడిగా, ప్రతి ఏటా విశేష పూజలందుకునే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని ఈ ఏడాది మట్టితో, సహజ రంగులతో తయారు చేస్తున్నట్లు నిర్ణయించడంపై శన�
మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ర్టానికి రానున్న నేపథ్యంలో నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఐమాక్స్ థియేటర్కు ఎదురుగా ఉన్న లేక్ వ్యూలో కనిపించిన సుందర దృశ్యం
టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన దక్షిణ మధ్య రైల్వే 21న ప్రి బిడ్ సమావేశానికి అధికారుల ఏర్పాట్లు సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అంతర్
గ్రేటర్వ్యాప్తంగా పెరుగుతున్న బాధితులు ఆరు నెలల్లో 182 కేసులు జలుబు లేకుండా జ్వరం వస్తే అనుమానించాల్సిందే ప్రతి బస్తీ దవాఖానలో వ్యాధి నిర్ధారణకు ఎలీసా పరీక్షలు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ చికిత్స స�