గ్రూప్-1, గ్రూప్-2 పోలీసు ఉద్యోగాల కోసం చదివే వారితోపాటు వివిధ యూనివర్సిటీలలో పరిశోధన చేస్తున్న విద్యార్థులకు ‘తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2022’ పుస్తకం ఎంతో దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ శర్మన�
క్రీడాలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడుతాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మంగళవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని
ఫతుల్లాగూడలో ఆధునిక హంగులతో నూతనంగా నిర్మిస్తున్న మహాప్రస్థానం పనులు చివరి దశకు చేరుకున్నాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
బిట్కాయిన్ ట్రేడింగ్లో భారీ లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఒక మహిళా న్యాయవాదికి రూ. 55 లక్షలు, మరో ఘటనలో హిమాయత్నగర్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి రూ. 10 లక్షలు టోకరా
హజ్ యాత్రికుల కోసం నాంపల్లి రెడ్రోజ్ ఫంక్షన్ హాల్లో బుధవారం ట్రైనింగ్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం పేర్కొన్నారు.
భారత్- దక్షిణాఫ్రికా జట్ల వన్డే క్రికెట్ మ్యాచ్ను వీక్షించేందుకు ఆశపడిన ఓ యువకుడు ట్విట్టర్లో టికెట్లు ఉన్నాయంటూ వచ్చిన ఓ పోస్టుకు స్పందించి, రూ. 2.62 లక్షలు పోగొట్టుకున్నాడు.