చార్మినార్, జూన్ 11 : ఓ చిన్నారి ధైర్యానికి పోలీసులు సెల్యూట్ చేశారు. ‘సార్ నా స్నేహితురాలి తండ్రి రోజు మద్యం తాగి..ఆమె తల్లిని హింసిస్తున్నాడం’టూ ఆమె పోలీస్స్టేషన్కు వచ్చి.. ఫిర్యాదు చేయడంతో శభాష్ అ
బెదిరించి.. బంధించి.. దోపిడీ సీసీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు దొంగల అరెస్టు అమీర్పేట్, జూన్ 11 : అరిస్తే చంపేస్తామంటూ… ఓ కుటుంబాన్ని బెదిరించి..బంధించి.. దోచుకెళ్లిన ఇద్దరు దొంగలను సనత్నగర్ పోలీసులు అరెస్ట�
చెరువుల రక్షణకు లేక్ గార్డులు వరదల సమయంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా హెచ్చరిక బ్యానర్లు ఎల్బీనగర్ జోన్ ఐదు సర్కిళ్లలోని 20 చెరువుల వద్ద 40 మంది లేక్ గార్డుల ఏర్పాటు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు �
కందుకూరు, జూన్ 11 : ప్రతి ఒక్కరూ దైవచింతనను అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం మండల పరిధిలోని జైత్వారం గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని �
మలక్పేట, జూన్ 11:సైబర్ నేరాలపై ప్రజలు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫోన్లలో వచ్చే మెసేజ్లకు, ఫోన్కాల్స్కు దురాషపడి స్పందించి వివరాలు చెప్పి అకౌంట్లు ఖాళీ చేసుకోవద్దని మలక్పేట ఏసీపీ వెంకటర�
పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయారెడ్డి, మహాలక్ష్మి ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ బంజారాహిల్స్/ఖైరతాబాద్/హిమాయత్నగర్,జూన్ 11: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఒకవైపు వ్యర్థాల తొలగింపుతో
కొనసాగుతున్న పట్టణప్రగతి ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలు పాల్గొన్న కార్పొరేటర్లు ,నాయకులు దుండిగల్/జీడిమెట్ల/గాజులరామారం,జూన్11: ప్రజా సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుత�
అంబర్పేట/ కాచిగూడ/ గోల్నాక, జూన్ 11: పట్టణ ప్రగతి విజయవంతానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ప్రజలు ముందుకు వచ్చి తమ కాలనీల్లో నెలకొన్న స మస్యలను తమ దృష్టికి తీసుకురావాలన�
ముషీరాబాద్/ చిక్కడపల్లి , జూన్ 11: బస్తీలు, కాలనీల్లో ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా �
సుప్రీంకోర్టు ఆదేశాలతో మట్టి ప్రతిమల ప్రతిష్ఠకు ఏర్పాట్లు వీటి తయారీకి బల్దియా ఆధ్వర్యంలో శిక్షణ ఎల్బీనగర్ సర్కిల్ లింగోజిగూడలో ప్రారంభం సర్కిల్కు రెండుచోట్ల నమూనా మట్టి విగ్రహాల ఏర్పాటు ఈ ఏడాది �