సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం బహుళ ప్రయోజనకారిగా ఉంటుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండలో 34 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సోమవారం ఆయన పంపిణీ చేశారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కిటికీకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సనత్నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బోరబండ సమీపంలోని ఆర్కే సొసైటీలో ఫయాజ్ ఖాన్(33) తన తల్లి �
అర్హులైన వారందరికీ దళితబంధు అందించడమే సర్కార్ లక్ష్యమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రెండో విడత దళితబంధు పథకం కింద వెంకటేశ్వరకాలనీ డివిజన్కు చెందిన దరఖాస్తులను కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి �
తెలంగాణ పాలన దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. రాష్ట్రంలో సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నట్లు చెప్పారు. సోమవారం తన క్యాంపు క
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకం దేశంలోనే అత్యుత్తమమైనదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో �
నగరంలోని పలు పార్కుల ఆధునీకరణపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలకు పార్కుల్లో మెరుగైన మౌలిక వసతులను అందుబాటులోకి తెచ్చేందుకు పెద్ద మొత్తంలో నిధులను వ�
మోదీ, యోగి ‘ద్వేషపూరిత రాక్షసులు’ గా మారి మైనారిటీలనే లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టిన బుల్డోజర్ సంస్కృతి దేశానికి ప్రమాదకరమని ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, సీపీఐ జాతీయ కార్యవర్గ స�
విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసెస్మెంట్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష�
పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. నార్ముల్ డైరీ చైర్మన్ కృష్ణారెడ్డి మంత్రి సబితను సోమవారం కలిసి పాడి రైతుల కోసం కందుకూరు మండ
జీవితంలో ప్రతి ఒక్కరి ఎదుగుదలకు ఓ స్త్రీ మూర్తి సహకారం తప్పకుండా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సౌజన్యంతో జలదంకి పద్మావతి మెమోరియల్ ట
విద్య, వైద్యం, ఫ్యాషన్, టెక్నాలజీ, పర్యాటకం తదితర రంగాల్లో ప్రపంచ చిత్ర పటంలో తెలంగాణ ప్రత్యేక స్థానంలో నిలిచిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ మునీశ్వరుడిగా కీర్తింపబడిన చందాల కేశవ దాసు జయంతి కార్యక్రమం నిర్వహించారు.
విద్యుత్ షార్ట్ సర్యూట్తో ఓ ట్రావెల్స్ సంస్థ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్సై నరేశ్, సంస్థ ప్రతినిధులు, స్థానికులు తెలిపిన వివ�
నీవు కరెంట్ బిల్లు చెల్లించలేదు.. 24 గంటల్లో బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ అవుతుందంటూ ఓ వ్యక్తికి మెసేజ్ పంపిన సైబర్నేరగాళ్లు, ఆయన బ్యాంకు ఖాతాలో నుంచి రూ. 8.5 లక్షలు కాజేశారు. సైబర్క్రైమ్ పోలీసు�