మేడ్చల్లో జాతీయ రహదారి విస్తరణ మేడ్చల్ రూరల్, జూన్ 21 : జాతీయ రహదారి విస్తరణ మేడ్చల్లో ఆరులేన్లు, ఒక ఫ్లై ఓవర్గా ఉంటుందని ఆర్డీవో రవి తెలిపారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో రోడ్డు విస్తరణలో భూము�
షుపభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ 6.30 కోట్లతో గచ్చిబౌలి డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కొండాపూర్, జూన్ 21 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని ప్ర�
5 రోజుల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీశ్ మేడ్చల్, జూన్21(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని నివాస ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్ల క్�
కవాడిగూడ/చిక్కడపల్లి, జూన్ 21: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ప్రముఖ యోగా ట్రైనర్, జాతీయ ఛాంపియన్ షిప్ క్వాలిఫైయర్ పద్మజా దేవరకొండ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం భోలక్పూర�
ఎల్బీనగర్ జోన్బృందం, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వనస్థలిపురం, బీఎన్రెడ్డినగర్ డివిజన్లలో ఘనంగా నిర్వహించారు. పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో రైతుబజార్ హుడా పార్కులో నిర్వహించిన కార్యక్ర�
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన అత్తాపూర్ డ�
ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొనేందుకు గ్రేటర్ ముస్తాబైంది. ‘మానవత్వం కోసం యోగా’ అనే థీమ్తో ఈసారి వేడుకలు జరుగనున్నాయి. ఇందుకోసం నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆసనాలు వేసేందుకు పరేడ్ గ్ర�
దళితబంధు పథకం దేశానికే దిక్సూచి అని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. దళితుల్లో అంటరానితనం, పేదరిక నిర్మూలనే దళితబంధు పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు.
రానున్న కాలమంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు వీటి ప్రాధాన్యత పెరుగుతున్నది. పైగా మండుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా చాలా మంది విద్యుత్ వెహికిల్స్పై ఆసక్తి చూపుతున్నార�
హైదరాబాద్ మహా నగరం ఆధునిక పోకడలు సంతరించుకొని అభివృద్ధి దిశగా పరుగు పెడుతోంది. పలు కాలనీలను కలుపుకుంటూ ట్రాఫిక్ కష్టాలు తొలిగిపోయేలా పలు రకాల రహదారులను నిర్మించుకుంటున్నాం.
ఎస్సీ కార్పొరేషన్ కింద రుణాలు పొందిన లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన రుణాల పంపిణీ కార్యక్రమంలో �
అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థి జీవితాన్ని ఓ పుస్తకం మార్చేసింది. పదో తరగతిలో ఉన్న సమయంలో రోడ్డు వెంబడి తిన్న ఆహారం అతనికి అనారోగ్యాన్ని తెచ్చిపెట్టింది.