పోస్ట్ కొవిడ్లో పరిస్థితులు చెప్పలేం కరోనా జాగ్రతలు తప్పనిసరిగా పాటించాలి సూచనలు చేస్తున్న వైద్యనిపుణులు సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే, తాజాగా �
మణికొండ, జూన్ 22 : తెలుగు రాష్ర్టాలలో మొదటిసారిగా నేషనల్ అసిస్మెంట్, అక్రెడిటేషన్ కౌన్సిల్ ద్వారా ఏ ప్లస్ ప్లస్, సీజీపీఏ గ్రేడ్లో మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు రెండో స్థానం దక్కడం అభినందనీయమని రాష�
నగరాభివృద్ధికి ఎన్నో చేశాం.. 8 ఏండ్లలో 30 ఫ్లై ఓవర్లు నిర్మించాం ఈ ఏడాదిలో ఆరు, వచ్చే ఏడాదిలో11 అందుబాటులోకి తెస్తాం ఎస్ఆర్డీపీ రెండో దశకు రూ.3115 కోట్లతో ప్రణాళికలు నగరాభివృద్ధికి రహదారులే సూచికలు పురపాలక శ�
నీరు నిలిచే 211 ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి 16 మాన్ సూన్ సేఫ్టీ టీమ్స్ ఏర్పాటు మ్యాన్ హోల్ మూతలు తెరవొద్దని ప్రజలకు ఎండీ దానకిశోర్ సూచన వర్షాకాలం నేపథ్యంలో జలమండలి అప్రమత్తం సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే
సీజ్ చేసినా.. పాఠశాల కొనసాగింపు విద్యాశాఖ అధికారుల ఆదేశాలు బేఖాతర్ చర్యలు తీసుకుంటామన్న ఎంఈఓ ఘట్కేసర్, జూన్ 21: ఎలాంటి అనుమతి లేని ప్రైవేటు పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. అయినా.. ఆ పాఠశాల య�
ఈ నెల 30 నుంచి ఆషాఢం బోనాలు భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా చర్యలు బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ)/మెహిదీపట్నం: తెలంగాణ రాష్ట్ర పండుగలు విశ్వ వేడుకలుగా కీర్తిని ఆర్జించా�
పాదాచారులకు రాచబాట పెలికాన్ సిగ్నల్స్ త్వరలోనే నగరంలో 70 చోట్ల అందుబాటులోకి.. సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : సిటీలో సులువుగా పాదచారులు రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ అందుబాటులోకి రానున్నా�
మెట్రో రైళ్లలో పెరిగిన రద్దీ.. సర్వీసుల సంఖ్య పెంచాలని డిమాండ్ సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ‘మెట్రోలో రద్దీ పెరిగింది. రద్దీగా ఉన్న రైళ్లలోనే ఒకరిని ఒకరు తోసుకుంటూ ముంబై సబర్బన్ రైళ్లలో మాదరిగా �
ఎల్బీనగర్, జూన్ 21: పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం లింగోజిగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో
బంజారాహిల్స్,జూన్ 21: తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఖైరతాబాద్ డివి�