దసరా నాటికి కొత్త సచివాలయం ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేసింగ్ నిర్మాణంలో అమర వీరుల స్మారకం 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం లుంబినీ పార్కు- ఎన్టీర్ గార్డెన్ల ఆధునీకరణ మారనున్న హుస్సేన్సాగర్ తీర స్వరూప�
అన్ని జిల్లా కేంద్రాల్లో వారంపాటు పోటీలు పోస్టర్ ఆవిష్కరించిన అడిషనల్ డీజీ స్వాతిలక్రా హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల నియంత్రణపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు చేపట్టిన సై�
అంత్యక్రియల సేవలపైనా కేంద్రం పన్ను విధింపు పాల ఉత్పత్తులపై పన్నులు విధించడంపై మండిపాటు కంటోన్మెంట్లో ప్రధానికి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు సికింద్రాబాద్, జూలై 21:పాలు.. ప్రతి ఒక్కరి నిత్యావసరం. మరీ
వర్షాలకు దెబ్బతిన్న3094 చోట్ల గుంతల పూడ్చివేత యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ రోడ్ల నిర్వహణలో జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో గుంతలు లేని రహదారుల న�
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలి బూస్టర్ డోస్ పంపిణీని వేగవంతం చేయాలి గ్రేటర్ వైద్యాధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశం సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జన �
సీనియర్ ప్రసూతి వైద్యురాలు డా॥ సీహెచ్ రాగసుధ సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): నెలలు నిండకుండా పుట్టిన ఐదుగురు చిన్నారులకు రెయిన్ బో చిల్డ్రన్స్ హా స్పిటల్ వైద్యులు పునర్జన్మ ప్రసాదించించారు. వివ�
కేశంపేట్ కానిస్టేబుల్కు అరుదైన గౌరవం… సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి పోలీసు మెడల్ ఫర్ లైఫ్ సేవింగ్ అవార్డును అందుకున్న కేశంపేట్ కానిస్టేబుల్ శివ కుమార్ను సైబరాబాద్ పోలీసు �
బోనాల ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్ నియోజక వర్గంలోని అమ్మవారి ఆలయాల నిర్వాహకులకు చెక్కులు పంపిణీ కవాడిగూడ, జూలై 21: దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగకు ని�
అబిడ్స్, జూలై 21 : గోషామహల్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం చాక్నావాడి ఆలయంలో జరిగిన పూజలలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు నందకిశ్ర్ వ్యాస్ బిలాల�
మియాపూర్, జూలై 21 : ఆస్తిపన్ను బకాయిల వసూళ్లపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఈ మేరకు వాటి వసూళ్ల ప్రక్రియ వేగవంతం అయ్యేలా.. బకాయిదారులకు ఆర్థిక భారం తగ్గేలా ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంట్)ను తాజాగా ప్రకటి
జీడిమెట్ల, జూలై 21 : కోవిడ్ -19 రాకతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఊహించని మార్పులు వచ్చాయి. సామాన్యుల నుంచి ధనికుల వరకు కరోనా భారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా మా�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ. 3.40కోట్లతో డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పహాడీషరీఫ్, జూలై 21 : సమస్యల పరిష్కారానికి ప్రణాళికా బద్ధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని విద్యాశాఖ మంత్ర�
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎస్టీపీ పనులు పరిశీలన బాలానగర్, జూలై 21 : దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్ నగరంలోని ఫతేనగర్లో చేపట్టిన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) పనులు త్వరలో పూర్తి కానున్నాయని
పాలు, చక్కరపైనా పన్నులా మోదీ ఓ అసమర్థ ప్రధాని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాలు, పాల ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించ