సబ్బండ వర్గాల సంక్షేమంతో పాటు రాష్ర్టాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉంటూ భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీఎన్జీవ�
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిరంతరం పాటు పడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నంద కిశోర్ వ్యాస్ పేర్క
రాష్ట్రంలోని విద్యార్థులు అంతర్జాతీయంగా టెక్నాలజీ రంగంలో ఉన్న అవకాశాలను కైవసం చేసుకునేలా మొదటిసారిగా ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ అవకాశాన్ని టీటా కల్పించింది.
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో మట్టి గణపతులనే పూజించి, కాలుష్య పెంపును నివారిద్దామని కుమ్మర సంఘం తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్ అన్నారు.
నిత్య జీవితంలో పోషకాహార పాత్ర కీలకమని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం శనివారం స్కూల్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్ �
మాదాపూర్లోని హైటెక్స్లో సన్రైజ్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో శనివారం బీఎన్ఐ(బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్) నెట్ వర్కింగ్ కాన్క్లేవ్-2022 కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో అవసరమైన చికిత్స అందించే ట్రామా కేర్ సెంటర్ల వల్ల మరణాల రేటు తగ్గుతుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు.