హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్తగా బేబీపాండ్స్ నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానించిన జీహెచ్ఎంసీ సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ) : హుస్సేన్సాగర్, ఇతర చెరువుల్లో పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో చే�
క్లిక్ చేస్తే అంతే సంగతులు.. సైబర్ చీటింగ్.. తెరపై కొత్త ఆప్షన్… బీ అలర్ట్.. అంటున్న సైబర్ క్రైం పోలీసులు సిటీబ్యూరో, జూలై 25(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త రూట్ను ఎంచుకున్నారు. కోడ్
షోరూంలో సీసీ కెమెరాలు లేని వైనం పోలీసుల అదుపులో నిందితులు.! సికింద్రాబాద్, జూలై 25: బోయిన్పల్లి టాటా కార్ షోరూమ్లో భారీ చోరీ జరిగింది. ఈ షోరూమ్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు భద్రతకు ఒకేఒక సెక్యూరిటీ
బీసీ సమాజానికి 48 గంటల్లో క్షమాపణ చెప్పాల్సిందే ఆర్.కృష్ణయ్యను హెచ్చరించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనస్థలిపురం/ హిమాయత్నగర్, జూలై 25: వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య బీసీ సమాజాని
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ కాచిగూడ, జూలై 25: దేశంలోని 75 కోట్ల మంది బీసీల పక్షాన నిలబడి ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, అది జీర్ణించుకోలేని కొంత మంది అజ్ఞానులు బీసీల ఆశాజ్యోతి ఆర్.కృ�
మియాపూర్, జూలై 25 : దళితుల జీవితాలలో వెలుగులు నింపేందుకే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు నియోజకవర్గంలో ఈ పథకాన్ని అర్హులైన నిరుపేద దళిత�
వ్యూహాన్ని అనుసరిస్తున్న బల్దియా వ్యర్థాలు నేరుగా డంపింగ్ యార్డుకే.. ప్రాజెక్ట్గా శేరిలింగంపల్లి,చందానగర్ జోన్లలో అమలు నాలుగు ప్రత్యేక ప్రాంతాలు మియాపూర్, జూలై 25 : నిర్మాణ వ్యర్థాల అడ్డగోలు డంపింగ్
దుండిగల్, జూలై 25 : ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తు న్నానని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ కాలనీలు, బస్తీల సంక్షే మ సంఘాల
సర్కిల్ పరిధిలో మూడు లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు వార్డు లెవల్ నర్సరీల ద్వారా ఎక్కడికక్కడ మొక్కలు సిద్ధం ప్రజలకు మొక్కలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి వందశాతం గ్రీన్ కాలనీలుగా మార్చేంద�
1నుంచి 8వరకు ఇంగ్లిష్లో బోధన అంచనాలకు మించి అడ్మిషన్లు సర్కారు బడిలో కొత్తగా 536 మంది చేరిక కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యాబోధన.. పాఠ్యపుస్తకాలు.. మధ్యాహ్న భోజనం.. చక్కటి మౌలిక వసతులు.. ఆహ్లాదకరమైన వాతావరణం
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి బోనాల ఉత్సవాల చెక్కుల అందజేత ఉప్పల్, జూలై 25 : దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల�
కనులపండువగా లాల్దర్వాజ సింహవాహిని బోనాలు జనసంద్రమైన జగదాంబిక ఆలయ పరిసరాలు ఉదయం నుంచి రాత్రి వరకు పోటెత్తిన భక్తులు పట్టువస్ర్తాలు, బంగారు బోనం సమర్పించిన మంత్రులు అలరించిన పోతురాజుల విన్యాసాలు,సాంస�
రూ.5కే కమ్మటి భోజనం 8 ఏండ్లలో 9.67 కోట్ల మందికి.. కేంద్రాలకు పెరుగుతున్న ఆదరణ రూ.185.89 కోట్లు వెచ్చింపు సిటీబ్యూరో, జూలై 24(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో అన్నపూర్ణ కేంద్రాలు పేదల పాలిట ‘అక్షయ పాత్ర’గా మారా�
ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జోరుగా గులాబీ శ్రేణుల సేవా కార్యక్రమాలు తెలంగాణభవన్లో సందడేసందడి మెహిదీపట్నం జూలై 24;మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఆదివారం గ్రేటర్వ్యాప్తంగా కోలాహలంగా సాగాయి.