కరోనా తర్వాత పెరిగిన కోపం, అసహనం.. చిన్నచిన్న ఘటనలకే సంసార జీవితాలకు బీటలు కరోనా తర్వాత కొన్ని కుటుంబాల్లో అలజడి యాంగ్రీ మేనేజ్మెంట్ కౌన్సెలింగ్తో రాజీకి మానసిక విశ్లేషకుల యత్నం జూమ్ మీటింగ్కు ఆలస�
వరుణుడు కుంభవృష్టి సృష్టించాడు. వికారాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి నుంచి పోటెత్తిన వరదలతో జంట జలాశయాలు నిండుకున్నాయి. అంతకంతకూ నీటి ఇన్ఫ్లో అధికం కావడంతో అధికారులు గండిపేట, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్త�
నిండుకుండల్లా జంట జలాశయాలు ఎగువ నుంచి భారీగా వచ్చిచేరుతున్న వరదనీరు కొనసాగుతున్న నీటి విడుదల జలాశయాలను సందర్శించిన సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,జలమండలి ఎండీ దానకిశోర్ అవసరమైతేనే బయటకు రావా
సిటీబ్యూరో, జూలై 27 ( నమస్తే తెలంగాణ ) : స్మార్ట్ స్పీకర్ల వినియోగం విరివిగా పెరుగుతున్నది. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా అవి చెప్పిన మాట వింటూ సెకన్లలో ఆచరిస్తాయి. వినోదం నుంచి విజ్ఞానం వరకు ప్రతిది అందిస్తున్న�
డివిజన్లో చురుకుగా సీసీ రోడ్డు పనులు నిధులకు వెనకడుగు వేయకుండా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు -అడ్డగుట్ట, జూలై 27 : అడ్డగుట్ట డివిజన్ అభ
బంజారాహిల్స్, జూలై 27: ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధ్దీకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 58, 59 దరఖాస్తుల పరిశీలన ముమ్మరంగా సాగుతోంది. షేక్పేట మండల పరిధిలో జీవో
దళితబంధుకు విశేష ఆదరణ: ఎమ్మెల్యే గోపీనాథ్ బోరబండలో లబ్ధిదారులకు వాహనాల అందజేత ఎర్రగడ్డ, జూలై 27: దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం సంక్షేమ పథకాలను అమలుపర్చుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన
జవహర్నగర్ డంపింగ్యార్డు,హెచ్ఎండీఏ అధికారులతో మంత్రి సమావేశం ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని మంత్రికి స్థానిక నేతల విన్నపం రూ. 30కోట్లు మంజూరు చేసి బాగు చేయాలి తక్షణమే వ్యర్థ జలాలను ఆపాలని డంపింగ్�
సుల్తాన్బజార్, జూలై 27. జంట జలాశ యాలు నిండటంతో అధికారులు గేట్లను ఎత్తివేయడం వలన మూసీ ఉధృతంగా ప్రవహించింది. పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే వారిని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అప్రమత్తం చేశారు. మూసీ పరీవ�
హైదరాబాద్ మహా నగరంలో ప్రలోభాలు, అధికార హోదాలో లైంగిక దాడికి పాల్పడే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించేందుకు రాచకొండ షీ టీమ్స్ ప్రత్యేక అపరేషన్లను నిర్వహిస్తున్నది.
ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా గత నాలుగు విద్యా సంవత్సరాల నుంచి రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో ఇంజినీరింగ్ కోర్సులో డాటా సైన్స్, ఏఐఎంఎల్, ఐవోటీ వంటి ఎమర్జింగ్ క�