వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 20 : రాజేంద్రనగర్లో నూతనంగా నిర్మించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సాయిల్డ్ హెల్త్ మేనేజ్మెంట్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కాంప్లెక్స్ను బుధవారం ప్రొ. జయశంకర్ తెలంగాణ ర
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఉప్పల్, జూలై 20 : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవా రం చిలుకానగర్ డివిజన్లోని పలు ప్రాంతా�
చిక్కడపల్లి, జూలై20 : ముఖ్యమంత్రి కేసీఆర్ అనస్థీషియా ఓటీ టెక్నీషియన్ల నియామక ప్రక్రియ తీసుకోవడం గొప్ప విషయం అని మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తెలంగాణ అనస్థీయా,ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ�
ఇంజినీరింగ్ కళాశాలలు ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారుతున్నాయి. అధ్యాపకులు అందిస్తున్న ప్రోత్సాహం, యాజమాన్యం అందిస్తున్న తోడ్పాటుతో విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకువస్తున్నారు.
నాన్న కోసం వచ్చానంటూ.. గబాగబా బిల్డింగ్పైకి ఎక్కి నాలుగో అంతస్తు నుంచి దూకి 11 ఏండ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు క�
తెలంగాణ ఆవిర్భావం తర్వా తే బోనాల పండుగకు మరింత ఖ్యాతి పెరిగిందని, స్వరాష్ట్రంలో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.
అమెరికాలోని కిర్క్వుడ్ కమ్యూనిటీ కళాశాలలో ఉన్నత చదువులు అభ్యసించేందుకు యండవ రేష్మ ఎంపికైంది. ప్రస్తుతం, రేష్మ జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ (జీఎంఆర్వీఎఫ్)లో బీ ఎస్సీ చదువుతున్నది.
అన్ని దానాల్లో కన్న విద్యాదానం గొప్పదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాంపల్లిదాయరకు చెందిన పంచాయతీ సభ్యుడు,
ఇండ్ల నుంచి వెలువడే చెత్తను పంచాయతీ ఏర్పాటు చేసిన ట్రాక్టర్కు అందజేయాలని డీఎల్పీఓ స్మిత ప్రజలకు సూచించారు. మండల పరిధిలోని తిమ్మాయిపల్లిలో చెత్త డంపింగ్ జరుగుతున్న పనులను మంగళవారం సర్పంచ్ పెంటయ్య�
నేర రహిత సమాజాన్ని నిర్మించే శక్తి నటులకు మాత్రమే ఉందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం రవీంద్రభారతిలో వంశీ ఆర్ట్స్ థియేటర్స్,