వరద పోటెత్తడంతో నీటిలో అత్యధికంగా బురద, మడ్డి పాలి అల్యూమినియం క్లోరైడ్తో స్వచ్ఛమైన తాగునీరుగా మార్చి.. రోజూ 15 వేల శాంపిల్స్ పరీక్ష సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): వర్షా లు, వరదల నేపథ్యంలో నగరానికి వస�
ఘట్కేసర్,జూలై 18 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఘట్కేసర్ మున్సిపాలిటీ కమిషనర్ వసంత తెలిపారు. హరితహారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు కౌన్సిలర్ చందుపట్ల వెంకట్రెడ్డి ఎలైట్ హ�
హామీలు నెరవేర్చేందుకే టీఆర్ఎస్లో చేరా: హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ వనస్థలిపురం, జులై 18 : బీజేపీలో తనను అడుగడుగునా అవమానించారని, పై నాయకులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని హస్తినాపురం �
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బోనాల ఉత్సవాలకు చెక్కులు అందజేత వెంగళరావునగర్, జూలై 18: తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే గొప్ప పండుగ బోనాలు అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధ�
ఉత్సాహంగా యువకుల నృత్యాలు పలు ఆలయాల వద్ద భవిష్యవాణి డప్పు చప్పుళ్లతో ఫలహార బండ్లు ఊరేగింపు n పాల్గొన్న మంత్రులు తలసాని, శ్రీనివాస్గౌడ్ మారేడ్పల్లి, జూలై 18: సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల్లో పోతరాజుల నృ�
ఎమ్మెల్సీ శంభీపూర్రాజు దాతల సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాల అందజేత దుండిగల్/ జీడిమెట్ల/ కుత్బుల్లాపూర్, జూలై 18 : విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని.. విద్యలో రాణించి.. తల్లిదండ్రులకు, గురువులకు �
కేపీహెచ్బీ కాలనీ, జూలై 18 : గిఫ్ట్ ఏ స్మైల్తో త్రిచక్ర వాహనాలను పొందిన దివ్యాంగులు ఆనందంగా ఉన్నారని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా బాలానగర్లో త
కూకట్పల్లి చోరీ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ప్లాన్ ఏ విఫలమైతే.. ప్లాన్ బీతో నేపాల్ నిందితులు దోపిడీకి స్కెచ్ వేసినట్లు వెల్లడైంది. బాధిత కుటుంబం పెండ్లికి వెళ్లకపోయి ఉంటే.. నిద్రమాత్రలు ఇచ్�
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరిగింది. రెండేండ్లుగా ఉత్సవాలకు దూరంగా ఉన్న లష్కర్ వాసులు ఈ సారి రెట్టింపు ఉత్సహంతో బోనాల ఉత్సవాలను నిర్వహించారు.