Nadargul | నాదర్గుల్లోని రైతుల భూములపైకి రోజుకొకటి గద్దల్లా వచ్చి చేరిన కంపెనీ పేర్లు అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఆ భూముల చుట్టూ రేకులతో ఏర్పాటు చేసిన ప్రహరీ మెయిన్ గేట్పై గత కొద్దిరోజులుగా కోహినూర్ కంపెన�
రంగారెడ్డి జిల్లాలో కొంతకాలంగా జరుగుతున్న సర్కార్ భూముల కబ్జాలపర్వం వెనుక ఉన్నది ప్రభుత్వ పెద్దలేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక రూపంలో అందుకు ఆనవాళ్లు బయటపడుతు
గ్రేటర్లో రాత్రి అయ్యిందంటే చాలు.. దోమలు విరుచుకుపడుతున్నాయి. ఈ కారణంగా గ్రేటర్లో మరోసారి డెంగీ, మలేరియా, చికున్ గున్యా కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు వైద్యశాలల్లో జ్వరాలతో బాధపడుతున్న
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. గురువారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పసిడి రేటు రూ.3,500 లేదా 2.26 శాతం పడిపోయి రూ.1,51,500 వద్ద ఆగింది.
Gandra Venkata Ramana Reddy | రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టెస్కోకు ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం వల్ల కేవలం బడా వ్యక్తులకే లాభం జరుగుతది తప్ప పేద చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతదన్నారు.
Madhusudana Chary | శాసన మండలిలో ఆరు రోజులపాటు జరగాల్సిన క్వశ్చన్ అవర్, రెండు రోజులు మాత్రమే జరిపారని.. అత్యంత కీలకమైన అంశాలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా
Telangana RTA | 2025-26 వార్షిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు రూ.8535 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా రూ.7097.38 కోట్లతో 83.16% సాధించామని రవాణా శాఖ తెలిపింది.
Suicide | ఆ ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. చివరికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన 50 రోజులకే వారి ప్రేమ కథ విషాదంతమైంది. అదనపు కట్నం కోసం భర్త పెట్టే వేధింపులకు తాళలేక యువతి ఆత్మహత్య
KTR | రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టెస్కోకు ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి చేనేత సంఘాల కార్మికుల పొట్ట కొడుతుందని.. ఇది ప్రజా ప్రభుత్వమా.. లేక 'ప్రైవేట్' లిమిటెడ్ కంపెనీయా..? అని బీఆర్ఎస
Mosquito problem | గ్రేటర్ హైదరాబాద్లో(Hyderabad) దోమలను అరికట్టండి, నగర వాసులను కాపాడండని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి పదిమందిపై సస్పెన్షన్ వేటు పడింది. తమకు అధికార పార్టీ నేతలే అండగా ఉన్నారు.. ఇక ఎవరేం చేస్తారు.. అన్న ధైర్యంతో రెచ్చిపోయిన కొందరు సి�
హైదరాబాద్ సిటీలో భారీ ఆహార కల్తీ దందా బట్టబయలైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాంసం మాఫియా గుట్టును బుధవారం పోలీసులు రట్టు చేశారు. మంగళహాట్ కేంద్రంగా సాగుతున్న ఈ దందాను గోల్కొండ జోన్ టాస్క్ఫో�
‘వచ్చే ఐదేండ్లు, పదేండ్లూ తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ముఖ్యమంత్రిని నేనే’ అని పదేపదే వల్లించే రేవంత్రెడ్డి.. మరోవైపు అధికారం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకొనే కోట్లాది రూపాయల ప్రణాళికలు వేస్�