మూసీ నది.. అనంతగిరి కొండల్లో పుట్టి చారిత్రక హైదరాబాద్ నగరం మీదుగా వందల కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. ప్రవాహ ప్రస్థానంలో అనేక మలుపులు తిరుగుతున్నా ఈ జీవనదికి దశాదిశ అంటూ ఉంది.
ఆర్టీసీ జేఏసీ పోరుబాట పట్టింది. కార్మికుల సమస్యలు, సంస్థ విలీనం, ప్రైవేటీకరణతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టో అమలు తదితర తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి నేడు సమ్మె నోటీసులిచ్చేందుకు సిద్ధమై�
కారు కండిషన్ పరీక్షిస్తానంటూ మెర్సిడిజ్ బెంజ్ కారును తీసుకువెళ్లి వేరొకరికి విక్రయించామంటూ నమ్మించి మోసం చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Hyderabad | భార్య పెట్టే వేధింపులు తాళలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్సైజ్ సీఐగా జాబ్ వచ్చినప్పటి నుంచి తన భార్య దగ్గరకు రావడం లేదని.. వరకట్న వేధింపుల కేసు పెట్టి మానసికంగా చిత్రవధ చేస్తున్నాడని వాపోయాడు. ఈ
Fake Doctor | సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం సృష్టించింది. వైట్ కోట్ వేసుకుని డాక్టర్లా నటించి.. పేషెంట్లను బురిడీ కొట్టించింది. ట్రీట్మెంట్ పేరుతో ఓ రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగా�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్లో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. మల్లికార్జున్ నగర్లో ఎస్వోటీ, జవహర్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి అక్రమంగా గంజాయిని విక్�
Rahul Gandhi | ప్రభుత్వ వ్యవస్థలు పేదల ప్రజలకు అండగా ఉండాలని గతంలో మీరు చెప్పిన మాటలు మూసీ బాధితులకు వర్తించవా..? అని ‘గాంధీ సరోవర్' బాధిత చిన్నారులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని నిలదీశారు.
హైదరాబాద్ నుంచి ఫుకెట్కు వెళ్లిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో ముందరి చక్రం(నోస్ వీల్) దెబ్బ తినడంతో రన్ వేపై నిలిచిపోయింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కా�
కేసీఆర్ హయంలో హైదరాబాద్లో లక్ష డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇండ్లను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్త�
High Court | మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ , బీఆర్ఎస్ నాయకుడు మూల రాజిరెడ్డిపై పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.
Patlolla Kartik Reddy | వచ్చే ప్రభుత్వం మాదే ఉంటది.. నేనింకా 30 సంవత్సరాలు రాజకీయాలు కూడా చేస్తా. ప్రతీ చిన్న అధికారి నుంచి కలెక్టర్ వరకు అందరినీ గుర్తు పెట్టుకుంటా. మీరు మావోళ్ల జోలికొస్తే మాత్రం ఎవరిని కూడా ఎక్కడ కూడా
Hyderabad | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మా పాఠశాల చుట్టూ చెత్త వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు వినూత్న ర్యాలీ చేపట్టారు. కొంపల్లి సర్కిల్ పరిధి సాయిబాబాన�