హైదరాబాద్ మీ అయ్య జాగీరా? ఏమయా? ఆ ? అంటూ తెలంగాణ సమాజాన్ని బెదిరిస్తూ, భుజాలెగిరేసురేకుంటూ పవన్ కల్యాణ్ ప్రదర్శించిన హావభావాలు, ఎచ్చుల మాటలు.. గద్దరన్నకు బండికొనిచ్చిన అంటూ బండెనుక బండి కట్టిన పాటను నే�
హైదరాబాద్కు చెందిన సునీల్ రాబర్ట్ వుప్పుల మారథాన్లో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోని మొత్తం ఏడు ఖండాలలో జరిగిన మారథాన్ పోటీలలో పాల్గొని అరుదైన రికార్డు సృష్టించారు.
ఈఎస్ఐలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీల అవకాశం వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించి తమకున్న పరిచయాలతో పైరవీలు చేస్తూ సుదీర్ఘ కాలంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్ల
విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం గ్రేటర్లోని పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు
Gaddar Daughter Vennela | తెలంగాణ మా అయ్యల జాగీరే, రేపు మా బిడ్డల జాగీరు కూడా అంటూ పవన్ కల్యాణ్కు కౌంటర్గా గద్దర్ కూతురు వెన్నెల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి.
Jagadish Reddy | బాల్కసుమన్ ఎవరో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో వ్యక్తిగతంగా ఏదో అన్నడని చెప్పి.. దాన్ని వీళ్లు ఎక్కడో రీసెర్చ్ చేసి ఆర్కియాలజీ పట్టుకొచ్చినట్టు ఓ ఉద్యోగస్తుడిని భయపెట్టించి నకిలీ
Rains | తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జి
KTR | హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.నేను గతంలో చెప్పాను. మళ్లీ చెప్తున్నా.. వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తాన�
Hyderabad | ఖైరతాబాద్లో అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ ఆడపిల్లపై వ్యక్తి లైంగికదాడికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బలవంతంగా గదిలోకి ప్రవేశించి ఆమెతో పాశవికంగా ప్రవర్తించిన సదరు వ్యక్తి.. విషయం బ�
Balka Suman | ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎండగడుతూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న బీఆర్ఎస్ నేత, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను ఎలాగైనా రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్ర భగ్నమైంది.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస
నేపాల్ దొంగలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఒక ఎస్ఐతో పాటు మరో ఇద్దరు సిబ్బందిని హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్వర్వులు జారీ చేశారు.