హైదరాబాద్ మహానగర రవాణా ముఖ చిత్రాన్ని మార్చాల్సిన మెట్రో ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిబంధకాలుగా మారాయి. విశ్వ నగరంగా శరవేగంగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చాల్స
ప్రతిరోజూ పది లక్షల మంది ఎక్కే రైలు. ఒక నగరంలో రవాణాకు ఊపిరి. ఒక రాష్ట్రం గర్వంగా చెప్పుకొనే ప్రాజెక్టు. కానీ ఇవాళ ఆ మెట్రో రైలు పట్టాలు రాజకీయ కుట్రలు, ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుపోయాయి.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఉన్న జవహర్నగర్ డంపింగ్ యార్డుతో పాటు మరో మూడింటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తు�
భారీ వర్షానికి అమీన్ఫూర్ ప్రాంతం అతలాకుతలం అయ్యింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి బీరంగూడ, అమీన్పూర్ డివిజన్ల పరిధిలోని పలు రహదారులు జలమయమయ్యాయి. వీధుల్లో నడుములోతు వరదనీరు చేరడంతో పాటు సెల
Osmania Employees | నేను ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేయబట్టి 7 సంవత్సరాలు అవుతుంది. మాకు 5 నెలలుగా జీతాలు లేవని ఉస్మానియా ఔట్సోర్సింగ్ ఉద్యోగిణి ఆవేదన వ్యక్తం చేసింది. వేతనాల కోసం తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్
MLA Vemula Prashanth reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి నియంతృత్వ పాలనతో సాధించేదేమీ ఉండదని ఎమ్మెల్యే వేముల హితవు పలికారు. "మమ్మల్ని అరెస్ట్ చేసి మా గొంతు నొక్కే బదులు, అక్కడ రైతులకు ఇబ్బందిగా మారిన యూరియా యాప్ను
హైదరాబాద్లో ‘నేషనల్ డిజైన్ సెంటర్'ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. ఈ మేరకు సోమవారం
ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా..హైదరాబాద్లో మరో ఆఫీస్ను లీజుకు తీసుకున్నది. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఆఫీస్ స్థలాన్ని పదేండ్ల పాటు లీజుకు తీసుకున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం నెలకు ర�
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ) నిర్వహించిన ‘టీఎఫ్సీసీ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2026’ ప్రదానోత్సవం ఆదివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
హైదరాబాద్ నడిబొడ్డున ఓ కేటుగాడు తన మాటల గారడీతో ప్రముఖ జ్యువెల్లరీ షోరూమ్ల యజమానులను బురిడీ కొట్టించి ఏకంగా రూ.20.59 కోట్ల విలువైన 13.6 కిలోల బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. ఈ ఘరానా మోసంపై హైదరాబాద్ సీసీఎస్లో
కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరు చిన్నారులు సహా 40 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో పెనుప్రమాదం తప్పింది.
రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Manne krishank | మైనంపల్లి హన్మంతరావు పరిస్థితి ధోబీకా కుత్తా నా ఘర్ కా నా ఘాట్ కా అన్నట్లు తయారైందన్నారు. మైనంపల్లికి మానసిక చికిత్స అవసరం ఉంది. ఆయన కొడుకు వల్ల ఆయనకి పని లేకపోవడం వల్ల ఏది పడితే అది మాట్లాడుతున్నా�