హైదరాబాద్ను కేవలం ఐటీకి మాత్రమే పరిమితం చేయకుండా అన్ని రంగాలకు కేరాఫ్ అడ్రస్గా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి డీ శ్రీధర్ బా�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలన్నీ గృహ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా గృహ నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. లారీల కొద్ది వ్యర్థాలను తరలిస్తూ గుట్టలుగా ప�
మెట్రో విలీన ప్రక్రియ గందరగోళంగా మారింది. వంద రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని కాంగ్రెస్ సర్కారు చెబుతున్నది. కానీ క్షేత్రస్థాయిలో ఎన్నో చిక్కుముడులను పరిష్కరించాల్సి ఉన్నది. దీంతోనే వంద రోజుల �
Manikonda | నెమలి నగర్లో పందుల స్వైర విహారం, చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వస్తుండటంతో అక్కడి ఏరియా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగడానికి సమయానికి నీళ్లు రాకపోవడంతో అక్కడి వాసులు సతమతమవుతు�
Hyderabad | హైదరాబాద్లో విషాదం నెలకొంది. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రైల్వే ట్రాక్పై మృతదేహ�
Firing | నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 7 గంటలకు కోఠి బ్యాంక్ స్ట్రీట్లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. రషీద్ అనే వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తుండగా దుండగులు అతడిపై క�
Hyderabad | హైదరాబాద్లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పులు కలకలం రేపాయి. శనివారం ఉదయం ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుక�
Hyderabad | హైరైజ్ ప్రాజెక్టులు నగరానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువస్తాయి. కానీ మౌలిక వసతులపై ముందు చూపు లేకపోతే జరగబోయే పరిమాణాలు, నగర వాసుల పాలిట శాపంగా మారతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది హైరైజ్ ప్�
App Drivers | యాప్ ఆధారిత డ్రైవింగ్ అంటే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. గమ్యం చేరేవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఓలా, ఉబర్, ర్యాపిడోకు చెందిన కొందరు డ్రైవర్లు ఇష్టా�
Hyderabad | హైదరాబాద్లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పులు కలకలం రేపాయి. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుకెళ్లారు.
KCR | ఫోన్ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించే నిమిత్తం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో శుక్రవారం రాత్రి 9.30 ప�
చండీగఢ్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్లో ప్రత్యర్థిని 283 రన్స్కే కట్టడి చేసిన హైదరాబాద్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు మాత్రమే కోల్ప�
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. హైదరాబాద్లో భారీ విస్తరణకు ముందుకొచ్చింది. నగరంలోని గచ్చిబౌలి వేవ్రాక్ ఐటీ పార్క్లో అదనంగా 57,343 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది.