MLA Prakash Goud | ప్రేమ వివాహం విషయంలో తన తండ్రి నుంచి తమకు ప్రాణహాని ఉందని రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశాడని తెలిసిందే.
ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రేమ వివాహం చ
MLA Prakash Goud | తన తండ్రి నుండి తనకు ప్రాణహాని ఉందంటూ రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్గౌడ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఏ క్షణమైనా తనను చంపే ప్రమాదం ఉందని, తనకు, తనకు కాబోయే భార్య కుటుంబాన
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామీణ, పట్టణ లోకల్ బాడీలు, పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, వెంటనే టీ ఫైబర్ను తమ ప్రైమరీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొ�
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణం సైన్స్, శ్రమ, అంకితభావంతోనే సాధ్యమైందని జియోటెక్నికల్ ఇంజినీరింగ్ నిపుణురాలు, ఐఐఎస్సీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ జీ మాధవీలత అన�
వైద్యారోగ్యశాఖలోని ఆయుష్ విభాగానికి డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి అయేషా మస్రత్ ఖానంను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర పోలీసు శాఖను ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ విరమణ పొందిన వారిని ఎక్స్టెన్షన్ పేరుతో మళ్లీ కొనసాగిస్తుండటంతో కొత్త వారికి అవకాశాలు దక్కకుండ�
దక్షిణాది రాష్ర్టాల ప్రజలకు న్యాయాన్ని చేరువ చేసేందుకు హైదరాబాద్ నగరంలో సుప్రీంకోర్టు శాశ్వత ధర్మాసనాన్ని (బెంచ్ను) ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభు
క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన తెలిపారు. కుత్బుల్లాపూర్ జోన్ రోడామిస్త్రీనగర్లో బుధవారం వన్డే-వన్వార్డ్లో భాగంగా కాలన�
రుతుపవన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. రాత్రి 9 గంటల వరకు నగరంలోని కూకట్పల్లిలో అత్యధికంగా 2.0 సెం.మీలు, కుత్బుల్లాపూర్లో 1.93 సెం.మీలు, శంషిగూడలో 1.60 సెం.మీలు, బాచుపల్�