Etela Rajender | బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోసం హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పనిచేస్తే కేసులు అయ్యాయని, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఊడిందని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేండ్లుగా కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్�
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. పోలింగ్కు 2 వారాల వ్యవధి ఉండటంతో ఓటర్లను ప్రస న్నం చేసుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు దూకుడు పెంచారు.
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి తనకు కొడుకులాంటోడని, ఒకసారి మంచి ఏదో.. చెడు ఏదో ఆలోచించి బీఆర్ఎస్ను గెలిపించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు.
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ జన సంద్రమైంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి బీఆర్�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే రా�
CM KCR | బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. మంచి పనులు చేసే బీఆర్ఎస్ పార్టీని కాదని వేరే వాళ్లకు ఓటేస్తే మీ ఓటును మోరీల పారేసినట్టే అయితదని ఓటర్లను ఆయన హెచ్చరించ
CM KCR | తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి..? రాష్ట్రానికి రావాల్సిన రూ. 25 వేల కోట్లు కోత విధించినందుకా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. గుడ్డిగా ఏదో ఊపులో ఓటేయడం కాదు.. ఆలోచన చేసి విచక్షణ�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada Sabha) పాల్గ�
B Vinod Kumar | మూడు గంటలు కరెంటు కావాలా? 24 గంటల కరెంటు కావాలా..? అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. హుజూరాబాద్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్కు కార్యకర్తలే పట్టుగొమ్మలని, వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా పనిచేయాలని బీ ఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్�
ఎన్నికల్లో హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండానేనని, ఈ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. అధినేత కేసీఆర్ తెచ్చిన మ్యా నిఫ�
‘బుద్ధం శరణం గచ్చామి. బౌద్ధ బోధనలతో అంబేదర్ ఆశయాలను కొనసాగిస్తాం. అంబేదర్ అసలైన వారసుడు సీఎం కేసీఆర్. ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం దశదిశలా అభివృద్ధి చెందుతున్నది’ అని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఉద
వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని స్పష్టం చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన ఎల్ఐసీ ఏజెంట్లు ఏకగ్రీవ తీర్మానం చేసి మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్ర�