పాడి కౌశిక్రెడ్డి హుజూరాబాద్ ప్రజల మనసును గెలిచారు. తాజా ఎన్నికల్లో బడా నేతను ఢీకొట్టి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్పై ఏకంగా 16,873 ఓట్ల మెజార్టీతో గెలుప�
తనను గెలిపించిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సేవకు అంకితమవుతానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రకటించారు. నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.
Etala Rajender | బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, ఓటమి చవి చూశారు.
Telangana Assembly Elections | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో కారు దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో జమ్మికుంట మండలంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల్లో ప్రచారంలో బీఆర్ఎస్ జోరు పెంచింది. పట్టణంలో ఇంటింటికీ వెళ్తున్న గులాబీ పార్టీ క్యాడర్, తమ ప్రభుత్వం పదే�
Etela Rajender | బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోసం హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పనిచేస్తే కేసులు అయ్యాయని, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఊడిందని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేండ్లుగా కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్�
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. పోలింగ్కు 2 వారాల వ్యవధి ఉండటంతో ఓటర్లను ప్రస న్నం చేసుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు దూకుడు పెంచారు.
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి తనకు కొడుకులాంటోడని, ఒకసారి మంచి ఏదో.. చెడు ఏదో ఆలోచించి బీఆర్ఎస్ను గెలిపించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు.
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ జన సంద్రమైంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి బీఆర్�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే రా�
CM KCR | బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. మంచి పనులు చేసే బీఆర్ఎస్ పార్టీని కాదని వేరే వాళ్లకు ఓటేస్తే మీ ఓటును మోరీల పారేసినట్టే అయితదని ఓటర్లను ఆయన హెచ్చరించ
CM KCR | తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి..? రాష్ట్రానికి రావాల్సిన రూ. 25 వేల కోట్లు కోత విధించినందుకా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. గుడ్డిగా ఏదో ఊపులో ఓటేయడం కాదు.. ఆలోచన చేసి విచక్షణ�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada Sabha) పాల్గ�