RTC bus | సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వరంగల్ వెళ్తుండగా, హుజూరాబాద్ బస్టాండ్లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్సు ఎక్కారు. డ్రైవర్( RTC driver) ఎంత చెప్పినా వినకుండా ప్రయాణికులు బస్సు దిగకపోవడంతో చేసేదేమిలేక ఓవర
‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాగుండె సారూ..’ అంటూ హుజూరాబాద్ దవాఖానలో రెండోసారి డెలివరీ అయిన ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన జవ్వాజి దివ్య ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డితో తెలిపింది.
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్లో (Huzurabad) ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా వానపడుతున్నది. శనివారం రాత్రి ప్రారంభమైన వాన ఇప్పటికీ కొనసాగుతున్నది. దీంతో చిలుకవాగు నుంచి వరద నీరు �
Stray dogs | రాష్ట్రంలో వీధి కుక్కలు(Stray dogs) రెచ్చిపోతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో రెండు రోజుల వ్యవధిలో ఓ శునకం సుమారు 30 మందిని గాయపరిచింది.
జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా భ్రూణహత్యల రాకెట్ నడుస్తున్నది. ఇన్నాళ్ల్లూ కేవలం మూడు జిల్లాలకే పరిమితం అనుకున్న ఈ దందా, ఏకంగా మూడు రాష్ర్టాలకు పాకినట్టు సమాచారం అందుతున్నది. ‘నమస్తే తెలంగాణ’ వరుస క�
హుజూరాబాద్, జమ్మికుంట కేంద్రంగా జరుగుతున్న భ్రూణహత్యలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కొంత కాలంగా ఆధునిక పరికరాలతో అడ్డగోలు అబార్షన్లు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చే చెక్కుల పంపిణీలో తీవ్ర జాప్యం, వివక్షపై హైకోర్టు సీరియస్ అయింది. సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదో తేల్చాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
Kalyanalakshmi | కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని రేవంత్ రెడ్డి సర్కార్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని క�
Padi Kaushik Reddy | మంత్రి పొన్నం ప్రభాకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు. ముందుగా తాను ఎలాంటి అవినీతి చేయలేదని పేర్కొంటూ తడి బట్టలతో దేవుడి ఫొటో ముందు పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశార�
Padi kaushik Reddy | రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ లారీ యజమానుల నుండి రోజుకు రూ. 50 లక్షల చొప్�
వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని మోసం చేసిన రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తరిమికొట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజ�
కరీంనగర్ (Karimnagar) జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ బోర్నపల్లి వద్ద అదుపుతప్పి బోల్తాపడింది.
ఆస్తి పన్ను వసూళ్లలో హుజూరాబాద్ బల్దియా లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ బుధవారం వరకు 92.12శాతం పన్నుల వసూళ్లతో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది.