తెలంగాణకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పూర్వపు హుజూరాబాద్ నియోజక వర్గానికి చెందిన ఎల్కతుర్తి, భీమద
Telangana | ఓ జూనియర్ లైన్మెన్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి.. గ్రామానికి కరెంట్ను పునరుద్ధరించాడు. చెరువులో మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం వరకు ఈదుకుంటూ వెళ్లి.. డిస్క్ మార్చి గ్రామానికి విద్యుత్ను అంది�
‘నా లక్ష్యం ఒకటే. అది హుజూరాబాద్ అభివృద్ధి. ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. అం దుకు ఒక ప్రణాళిక సిద్ధం చేశా. అతి త్వరలోనే దాన్ని ప్రజల ముందు ఆవి�
ధాన్యం గోల్మాల్కు పాల్పడడంతో పాటు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించిన ఓ రైస్మిల్ యజమాని బాగోతం బయటపడింది. రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ సమక్షంలో పౌరసరఫరాల శాఖ �
Karimnagar | శంకరపట్నం/ హుజూరాబాద్ రూరల్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామ శివారులో వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్ర�
సమైక్య పాలనలో హుజూరాబాద్ సర్కార్ దవాఖానలో నెలకు 40 డెలివరీలు మించిన సందర్భాలు లేవు. ప్రస్తుతం ప్రతినెలా వీటి సంఖ్య సరాసరి 150కి తగ్గడం లేదు. కొన్ని సమయాల్లో దవాఖానలో బెడ్ దొరకని సందర్భాలున్నాయి.
Huzurnagar | కరీంనగర్ : ఓ జంట పెళ్లి చేసుకుని వస్తుండగా, వారిని ఓ 15 మంది వ్యక్తులు వెంబడించారు. ఆ జంటను అడ్డగించి, పెళ్లి కూతురును తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన కరీం�
బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జీగా మండలి విప్, ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు.
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్(CM KCR).. హుజూరాబాద్ ఇన్చార్జిగా (Incharge)
Praksh Amedkar | కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో దళితబంధు యూనిట్లను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్�
దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ (BR Ambedkar) విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లోని హుస్సెన్సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్ విగ్రహాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత�
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు రానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపార�