హుజూరాబాద్ వేదికగా ఈటల రాజేందర్ ఈ నెల 30న ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉప ఎన్నికలో తాను గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక్క పైసా గా�
హుజూరా బాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని అడిగితే సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేస్తున్నాడని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఎద్దేవా చేశా రు. హుజూరాబాద్
హైదరాబాద్ : హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలి? అని కౌశ�
నేను సీఎంతో మాట్లాడి 150 కోట్లు తెస్తా ఆగస్టు 5న అభివృద్ధిపై చర్చకు రావాలి ఈటలకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి సవాల్ హుజూరాబాద్టౌన్, జూలై 30: ‘నీకు దమ్ముంటే, హు జూరాబాద్ ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి రూ
‘బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఈటల రాజేందర్ గొప్పలకు పోతున్నడు. గజ్వేల్లో పోటీ చేస్తానని బీరాలు పలుకుతున్నడు. గజ్వేల్ ఎందుకు? దమ్ముంటే మరోసారి హుజూరాబాద్లో పోటీచేసి గెలువాలి’ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్
నగరాలు, పట్టణాలకు వెళ్లలేక, ప్రై‘వేటు’లో వేలకు వేలు చెల్లించలేని పేదలకు హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం భరోసానిస్తున్నది. కార్పొరేట్కు దీటుగా 24 గంటల పాటు సేవలందిస్తున్నది. ఈ వంద పడకల దవాఖ�
ప్రభుత్వం 1993లో హుజూరాబాద్లో డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. 1994లో మొదటి బ్యాచ్ తరగతులు ప్రారంభమయ్యాయి. తొలుత పట్టణ సమీపంలోని కేసీ క్యాంపులో ఏర్పాటు చేశారు. ఎస్సారెస్పీకి చెందిన ఓ భవనాన్ని కేటాయించి అదే �
గత కొద్ది కాలంగా కిషన్రెడ్డికి నిద్రపోయినా మేలుకొన్నా హుజూరాబాద్ తప్ప మరేమీ కనిపించడం లేదు. పార్టీ సమావేశాలైనా ప్రెస్మీైట్లెనా హుజూరాబాద్ జపం చేస్తున్నారు. ఆ ఎన్నికతో కేసీఆర్ మారిపోయారట. భయపడుతు�
బీజేపీ ఎంపీలకు సత్తా ఉంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుకు కేంద్ర బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించేలా చూడాలి. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ ప్రభుత్వ హామీ ఏమైంది. బీజేపీ ఎంపీలు కాళే�
భర్త ప్రేమ పొందలేక తనువు చాలించి.. హుజూరాబాద్ టౌన్, జనవరి 6 : తనను భార్యగా గుర్తించి, ఇంట్లోకి అనుమతించాలని 41 రోజులుగా భర్త ఇంటి ఎదుట ఆందోళన చేసినా ఫలితం దక్కలేదు. చివరికి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్ని�
Dalit Bandhu | హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని వందశాతం అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. గురువారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో
CM KCR | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యధాతథంగా అమలు అవుతోంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో సీఎం