ఇతర రాష్ర్టాలకు ఒక రీతి.. తెలంగాణకు మరొకలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడు జీవీ రామాకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సైదాపూర్ మండల నాయ�
రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు వీలుగా కమ్యూనిటీ స్టోరేజ్ కింద కల్లాలను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో 40,199 మందికి డబ్బులు ఉపాధి హామీ కింద ఇచ్చాం. రోడ్లపై వడ్లు ఆరబెట్టితే అరెస్ట్లు, ఫైన్లు వేయాలని సుప్రీం
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నోరు అదుపులో పెట్టుకో..వందల కోట్లు అక్రమంగా సంపాదించిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించబోం’ అంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఫైర్ అయ్యారు.
అతడికి చిన్ననాటి నుంచే నాణేల సేకరణ అంటే మక్కువ ఎక్కువ. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆ యువకుడు సివిల్స్ కోసం సిద్ధమవుతూనే నాణేల సేకరణను హాబీగా మార్చుకున్నాడు. డిజిటల్ యుగంలో తేలియాడుతున్న నేటి తరానికి మన
Komatireddy Rajagopal reddy | మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు వెలిసాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో
చుట్టూ అందమైన అద్దాలు.. లోపల అందమైన ఫర్నిచర్.. హంగూ ఆర్భాటాలతో ఆకర్షించే హోర్డింగ్లు.. తీరా లోపలికి వెళ్లి చూస్తే కుళ్లిపోయిన దుర్వాసన వస్తున్న పదార్థాలు.
హైదరాబాద్ : హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య(104) మృతిపట్ల టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈటల కుటుంబ స
ఏడున్నరేండ్లు మంత్రిగా ఉండి హుజూరాబాద్ను ఎలాంటి అభివృద్ధి చేయని దద్దమ్మ ఈటల రాజేందర్ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టే రకమని, ఉప ఎన్నికలో గెలిచి తొ�
హుజూరాబాద్ వేదికగా ఈటల రాజేందర్ ఈ నెల 30న ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉప ఎన్నికలో తాను గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక్క పైసా గా�
హుజూరా బాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని అడిగితే సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేస్తున్నాడని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఎద్దేవా చేశా రు. హుజూరాబాద్
హైదరాబాద్ : హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలి? అని కౌశ�