Minister KTR | హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. బీసీ వెల్ఫేర్ బాలుర, బాలికల గురుకుల పాఠశాలల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేటీఆర్ ముచ్చటించారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి సభను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేటి మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
‘సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని.. ఇలాంటి బృహత్తర పథకాన్ని సమష్టిగా పని చేసి విజయవంతం చేద్దాం’ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఉద్ఘాటించారు. ప్ర�
చాలా గ్రామాల్లో ఏళ్ల క్రితం కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. నాలుగు చినుకులు పడితే జలజలా నీళ్లు జారుతుండడంతో కార్యాలయాల్లో కూర్చొనే పరిస్థితి లేదు. చాలా గ్రామ పంచాయతీ కార్యా�
Huzurabad | వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ తమ ప్రేమను పెద్దలు తిరస్కరిస్తారనే భయంతో.. ఇంట్లో చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఆ జంట పరార్
ఇతర రాష్ర్టాలకు ఒక రీతి.. తెలంగాణకు మరొకలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడు జీవీ రామాకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సైదాపూర్ మండల నాయ�
రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు వీలుగా కమ్యూనిటీ స్టోరేజ్ కింద కల్లాలను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో 40,199 మందికి డబ్బులు ఉపాధి హామీ కింద ఇచ్చాం. రోడ్లపై వడ్లు ఆరబెట్టితే అరెస్ట్లు, ఫైన్లు వేయాలని సుప్రీం
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నోరు అదుపులో పెట్టుకో..వందల కోట్లు అక్రమంగా సంపాదించిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించబోం’ అంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఫైర్ అయ్యారు.
అతడికి చిన్ననాటి నుంచే నాణేల సేకరణ అంటే మక్కువ ఎక్కువ. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆ యువకుడు సివిల్స్ కోసం సిద్ధమవుతూనే నాణేల సేకరణను హాబీగా మార్చుకున్నాడు. డిజిటల్ యుగంలో తేలియాడుతున్న నేటి తరానికి మన
Komatireddy Rajagopal reddy | మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు వెలిసాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో
చుట్టూ అందమైన అద్దాలు.. లోపల అందమైన ఫర్నిచర్.. హంగూ ఆర్భాటాలతో ఆకర్షించే హోర్డింగ్లు.. తీరా లోపలికి వెళ్లి చూస్తే కుళ్లిపోయిన దుర్వాసన వస్తున్న పదార్థాలు.
హైదరాబాద్ : హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య(104) మృతిపట్ల టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈటల కుటుంబ స
ఏడున్నరేండ్లు మంత్రిగా ఉండి హుజూరాబాద్ను ఎలాంటి అభివృద్ధి చేయని దద్దమ్మ ఈటల రాజేందర్ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టే రకమని, ఉప ఎన్నికలో గెలిచి తొ�