ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ హుజూరాబాద్ గడ్డపై ఎనలేని ప్రేమను చూపుతున్నారు. రాష్ట్రం అవతరించిన తొమ్మిదేళ్లలో 1,980 కోట్ల నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ప్రగతినే కాదు, మరోవైపు సంక్షేమాన్ని గడ�
దళితులను ఆర్థికంగా స్థితిమంతులను చేయాలనే సీఎం కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి. దళితబంధు యూనిట్ పొందిన ప్రతి కుటుంబం ఇప్పుడు నెలకు సగటున రూ.30 వేల దాకా ఆర్జిస్తున్నది. గతంలో వారికి ఉన్న అప్పులు తీరుత�
హుజూరాబాద్ మండలంలో పురుషులతో పోల్చితే మహిళా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల ఎన్నికల విభాగం అధికారులు ప్రకటించిన కొత్త ఓటరు జాబితాలో ఈ విషయం వెల్లడైంది. మండలంలో పురుష ఓటర్ల కన్నా 953 మంది మహిళా ఓటర్లు �
వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు గెలిచిన ఈటల రాజేందర్
మోదీ పాలనలో దేశానికి అరిష్టం పట్టిందని, పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే విధానంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
minister ktr | కేంద్రంలో ఉన్నది పేదల కడుపుకొట్టే ప్రభుత్వమని, అడ్డగోలుగా అడిషన్ డ్యూటీలు, సెస్లు వేసి రూ.30లక్షల కోట్లు దేశ ప్రజల మోదీ ప్రభుత్వం వసూలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
Minister KTR | సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమంటున్నాయ్... ఈటల నీకిది తగునా?.. అమిత్షాను తీసుకువస్తా అన్నావ్.. నిధుల వరద పారిస్తాం అన్నావ్.., హుజూరాబాద్ను మార్చేస్తాం అన్నావ్... ఏదీ కనిపించట్లేదే?..
Minister KTR | హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. బీసీ వెల్ఫేర్ బాలుర, బాలికల గురుకుల పాఠశాలల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేటీఆర్ ముచ్చటించారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి సభను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేటి మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
‘సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని.. ఇలాంటి బృహత్తర పథకాన్ని సమష్టిగా పని చేసి విజయవంతం చేద్దాం’ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఉద్ఘాటించారు. ప్ర�
చాలా గ్రామాల్లో ఏళ్ల క్రితం కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. నాలుగు చినుకులు పడితే జలజలా నీళ్లు జారుతుండడంతో కార్యాలయాల్లో కూర్చొనే పరిస్థితి లేదు. చాలా గ్రామ పంచాయతీ కార్యా�
Huzurabad | వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ తమ ప్రేమను పెద్దలు తిరస్కరిస్తారనే భయంతో.. ఇంట్లో చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఆ జంట పరార్