గురుకుల పాఠశాలల్లో నిర్వహణ లోపం మరో పసివాడి ప్రాణాన్ని బలిగొన్నది. నంగునూరుకు చెంది న సనాదుల సత్యనారాయణ, లావణ్య దంపతుల రెండో కుమారుడు సనాదుల వివేక్ (13) హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ శివారులోని తెలంగాణ గ
Gurukul student | వివేక్ తండ్రి ఉదయాన్నే తన కుమారుడిని స్వగ్రామం నాగునూరు నుండి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో వదిలేసి వెళ్లాడు. కొద్దిసేపటికే వివేక్ వాళ్ల సార్ ఫోన్ చేయడంతో అతని తండ్రి స్కూల్కు తిరిగి
చిగురుమామిడి మండలంలోని రేకొండ, చిగురుమామిడి, బొమ్మనపల్లి,ఇందుర్తి తదితర గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
పంట వేసిన రైతులు కంట నీరు పెడుతున్నరు. యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కంటి మీద కునుకు లేకుండా అవస్థలు పడుతున్నరు. కలసికట్టుగా యూరియా కోసం కొట్లాడుతున్న రైతుల మధ్య కూడా ప్రభుత్వ ప్రణాళిక లోపం చిచ్
మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లిలో యూరియా కోసం రైతులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో గోపాల్రెడ్డి అనే రైతుతో పాటు పలువురు అన్నదాతలకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం చోటుచేసుకుం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆర్టీసీ బస్టాండ్ అస్తవ్యస్తంగా తయారైంది. ఇటీవల రూ.2కోట్లతో ఆధునీకరించినప్పటికీ బస్టాండ్లో ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తున్న ఈ బస్టాండ్ �
కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి, రేకొండ, బొమ్మన పల్లి, గాగిరెడ్డిపల్లి, ఇందుర్తి, తదితర గ్రామాల్లో చిన్నారు
సైదాపూర్, కరీంనగర్: మండలంలోని ఆకు నూర్ లోని సైదాపూర్ ఫార్మర్స్ ప్రోడసర్స్ కంపనీ లిమిటెడ్ కు 230 బస్తాల యూరియా వచ్చింది. సోమవారం ఉదయం పలు గ్రామాల నుండి రైతులు చేరుకుని లైన్ కట్టారు. సిబ్బంది రైతుకు 2 బస్తాల చొ
హుస్నాబాద్ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారంతో కృషి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మార్ని�
మోటర్, లిఫ్ట్ల కింద వ్యవసాయం చేయడం అరిష్టమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది తాతలు, తండ్రుల నుంచి వస్తుందని పేర్కొంటూ ఒకింత అసంతృప్తి వ్యక్తంచేశారు. కొండలమీద కూ
International Yoga Day | నిత్యం యోగా చేయడం అలవాటు చేసుకోవాలని మనతోపాటు మన పిల్లలకు సైతం యోగాను నేర్పించాలని జడ్జి రేవతి సూచించారు. మానసిక శారీరక ఒత్తిళ్లను యోగా దూరం చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప
రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను మళ్లీ తీసుకువస్తామని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శనివారం హుస్నాబాద్లోని వ్యవసాయ మా ర్కెట్ యార్డులో రైతు మహోత్సవం రెండో రోజు కార్యక్రమా�
హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులు నాసిరకంగా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బస్టాండ్ సమస్యలకు నిలయంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆధునీకరణ పనులు నాణ్యతతో �