సీఎం కప్ టోర్నమెంట్ లో భాగంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కరీంనగర్ జిల్లా చిగు రుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన క్రీడాకారులు హుస్నాబాద్ డివిజన్ నుండి కబడ్డీ ఆడి ఎంపికయ్యారు.
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మండలంలో సీఐటీయూ, బీఆర్టీయూ ట్రేడ్ యూనిట్స్ ఒక రోజు సమ్మె పిలుపులో భాగంగా మండలంలో ఆశా, అంగన్వాడీలు, గ్రామపంచాయతీ, హమాలీ కార్మికులు మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి చిగురుమామిడి
చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ఆదేశానుసారం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఫైనాన్షియల్ లిటరసీ వీక్ లో భాగంగా కేవైసీ పట్ల గ్రామస్తులకు ప్రత్యేక అవగాహన గ్రామ స�
చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ బొల్లి ఐలయ్యకు ను ఆంధ్రప్రదేశ్ లోనీ విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే టోర్నమెంట్లో ఘనంగా సన్మానించారు.
విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని మండల విద్యాధికారిని పావని అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల 8వ తరగతి విద్యార్థులు మద్యం సేవించి బ్యాగులలో మద్యం సీ
రాబోయే వేసవికాలంను దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు గాను ముందస్తుగా గ్రామాల్లో సందర్శించి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు.
విద్యార్థులు, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా ఉత్సవాలను సోమవార
నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించాలని చిగురుమామిడి ఎంపీడీవో విజయ్కుమార్ అన్నారు. రాబోయే వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు గాను ప్రణాళికలకు రూపొందించేందుకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వ
మోంథా తుఫాన్ తో కెనాల్ లో నీటితోపాటు రాయిన్ చెరువు నీరు రావడంతో వరద ఉధృతికి కెనాల్ దిగిపోవడంతో చుట్టుపక్కల రైతుల పంట భూములలో ఇసుక బీటలు వారి పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని పెద్దమ్మ పల్లెలో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని గ్రామస్తులు సర్పంచ్ అల్లెపు సంపత్, ఉపసర్పంచ్ బిల్లా సంతోష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అజయ్ కుమార్ కు సోమవారం వినత�
గణతంత్ర వేడుకలను చిగురుమామిడి మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు వీధులలో ర్యాలీగా బయలుదేరి దేశభక్తి గేయాలను ఆలపించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల�
చిగురుమామిడి మండలంలోని రామంచ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇస్రాత్ సుల్తానా, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ కవిత హాజరై మాట్లాడారు.