కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులు చేపట్టి మెట్ట ప్రాంతాలకు నీళ్లందించకపోతే రైతులు, ప్రజలు సీఎం రేవంత్రెడ్డిని ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద
ఈనెల 27 నుండి మే 5 వరకు సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య, ఈవో రాజకుమార్ తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని, ప్రతీ ఒక్కరూ నివారణకు కృషి చేయాలని ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఎస్సై పృథ్వీధర్ గౌడ్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మండలంలోని గాగిరెడ్డి పల్లి
ఆరుగాలం కష్టించి చేతికి వచ్చిన పంటను తన పొలం నుండి ట్రాక్టర్ లో సమీపంలోని భావి వద్దకు ఆరబెట్టినందుకు తీసుకెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ట్రాక్టర్ నడుపుతున్న రైతు ఇంజన్ కింద పడి మృతి చెందాడు.
‘గ్రామంలో 10 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్, ఆయా లేక బడి పూర్తిగా మూతబడిందని, వెంటనే భర్తీ చేయాలని, లేకుంటే జూన్లో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపడతా’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లంబ
చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం మూలంగా గ్రామానికి చెందిన బోల్లి లింగయ్య లచ్చవ్వకు చెందిన ఎకరం మొక్కజొన్న పంట పూర్తిగా బూడిద పాలు �
హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించేందుకు గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం ఉపాధ్యాయులు నిర్వహించారు. 'ప్రైవేట్ పాఠశాలలు వద్దు-ప్రభుత్వ పాఠశాలలు ముద్దు' అని నినాదంతో ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఆధ�
రైతుల ప్రయోజనాల కోసమే వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేసినట్లు సింగిల్ విండో కార్యాలయం పర్సన్ ఇంచార్జ్ డీ వనజ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘ అర్ధ వార్షిక సమావేశం మంగళవారం
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు, కరీంనగర్ డైరీ మాజీ ఎండీ, ప్రస్తుత అడ్వైజర్ ఓరుగంటి హన