ప్రధానమంత్రి మోడీ నియంతృత్వ పోకూడలతో ప్రభుత్వ పాలన నీరుగారి పోతోందని, తెలంగాణ లో చిచ్చుపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని సీపీఐ కా�
చిగురుమామిడి మండల రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్గా పీ కళావతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన స్వరూపారాణి తహసీల్దార్ గా పదోన్నతి పై వెళ్లడంతో రెండు నెలలుగా డిప్యూటీ తహసీల్దార�
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవాలని జిల్లా విద్యాధికారి (డీఈవో) ప్రశాంత్ రెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట గదులను, పాఠశాల
చిగురుమామిడిలో తహసీల్దారుగా విధులు నిర్వహించి ఇటీవల బదిలీ అయిన ముద్దసాని రమేష్ పై పూర్తి విచారణ చేపట్టి మండల ప్రజలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య కలెక్టర్ ను కోరారు.
తెలంగాణ ఉద్యమ కారుల గుర్తింపునకు గాను మండలంలోని అన్ని గ్రామాలకు ఇన్చార్జీల నియామకం చేపడుతున్నట్లు జేఏసీ చైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు. చిగురుమామిడి మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ�
Harish Rao | తెలంగాణ ఉద్యమ తొలి నాళ్లలో కేసీఆర్ నిరాహార దీక్షకు వెళ్తుంటే.. ఆయనతో పాటే అలుగునూరు చౌరస్తాలో అరెస్టయి జైలు జీవితం గడిపిన గొప్ప నిబద్ధత గల నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు. ఈ వయసులో కూడా పార్టీ కార్
చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామానికి చెందిన శ్రీరాముల వీరాచారి (40) కార్పెంటర్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపా
చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు దేవసాని శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి రిటైర్డ్ తహసీల్దార్ దేవసాని గణపతి రెడ్డి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు.
చిగురుమామిడి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా అప్ గ్రేడ్ చేస్తూ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. ఉన్నత పాఠశాల ఆవరణతో పాటు తెలంగాణ క్రీడా ప్రాంగణం స్థలాన్ని పూర్తి స్థాయిలో అధి
గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చిగురుమామిడి ఎంపీడీవో రామ్మోహన్ చారి, ఎంపీఓ బత్తిని కిరణ్ కుమార్, గ్రామ ప్రత్యేక అధికారులు, ఇరిగేషన్ ఎఈ నెహ్రు, మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ రెడ్�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన పంకెర్ల కుమారస్వామి కి ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ప్రధానం చేసింది. దీంతో 1990 -91 సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంల�