చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు, కరీంనగర్ డైరీ మాజీ ఎండీ, ప్రస్తుత అడ్వైజర్ ఓరుగంటి హన
గురుమామిడి మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో మహిళలు నెత్తిన బోనాలతో పోచమ్మ వద్దకు బయలుదేరి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలతో మొక్క�
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ భారత్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మ�
చిగురుమామిడి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వికాస తరంగణి, చల్మెడ ఆనందరావు ఆసుపత్రి సౌజన్యంతో మహిళలకు శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ను ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రోల్ మోడల్ గా నిలపాలని రాష్ట్ర రవ�
మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని, పక్షపాత వైఖరి మానుకొని చిత్తశుద్ధితో గౌరవెల్లి ప్రాజెక్టు నుండి రైతులకు సాగు నీరు అందించాలని, అభివృద్ధి కోసం పూర్తి స్థాయి
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ ఉత్తమ ఆప్టోమెట్రిస్ట్ గోల్డెన్ నంది అవార్డు-2026ను మాజీ కార్మిక శాఖ మంత్రి, నటుడు బాబు మోహన్ చే
చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లె పరిధిలోని బరిగేలపల్లె ప్రభుత్వ పాఠశాలలో రికార్డులు భద్రత కొరబడిందని ‘నమస్తేతెలంగాణ’ కథనానికి స్పందించిన ఎంఈఓ జయప్రద శనివారం పాఠశాలను సందర్శించారు.
చిగురుమామిడి మండలంలోని పలు రైతువేదికలు మందుబాబులకు అడ్డాగా మారాయి. గ్రామానికి దూరంగా ఉండడంతో మందుబాబులు ఇష్టారాజ్యంగా రాత్రివేళలో మద్యం సేవిస్తూ రైతువేదికల వద్ద మద్యం సీసాలను పగలగొడుతూ రైతులను ఇబ్బం
విద్యుత్ వినియోగదారులు సోలార్ విద్యుత్ ఆదా చేసినట్లయితే ఏడాదికి రూ.15 వేల వరకు ఆదాయం పొందవచ్చని, గృహాల నుండి రూ.5 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని ట్రాన్స్కో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు.