కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని చిగురుమామిడి మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ బుధవారం రాత్రి గుండెపోటుతో చెందాడు. చాతిలో నొప్పి రావడంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద�
రోడ్డు విస్తరణ పనులకు గ్రామస్తులు సహకరించాలని కరీంనగర్ ఆర్డీవో షర్మిల గ్రామస్తులను కోరారు. చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రోడ్డు విస్తరణకు సంబంధించిన అంశాలపై మంగళవారం స
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ మార్పు కోసమే ఢిల్లీలో సీపీఐ బహిరంగ సభను నిర్వహించినట్లు సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి గోలి బాపిరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ము
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను ప్రజలు ముందుకు తీసుకెళ్లి ఎండగడతామని హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఒడిత�
మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్కుమార్ హామీ ఇచ్చారు. చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను ఆయన శనివారం పరామర్శించి మృతుల చిత్రపటాని�
క్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి, పరస్పరం ప్రేమాభిమానాలను పంచుకొని స్వ
మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించారని ఎస్సై జగదీశ్వర్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని రామంచ పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, పాల�
చిగురుమామిడి మండలంలో పలు గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందుర్తిలో బీఆర్ఎస్ నాయకులు చింతపూల తిరుపతి, గుంటి క్రాంతి కుమార్ లను ముందస్తుగా పోలీసులు సోమవార�
చిగురుమామిడి మండల పరిషత్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలో పలు గ్రామాల్లో పల్లె పల్లెకు ప్రజాపాలన
నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన విద్యార్థులు ఉన్నత లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయాలని ఇంటర్ మీడియట్ జిల్లా విద్యాధికారి (డీఐఈవో) సత్యవర్ధన్ రావు అన్నారు.
ప్రభుత్వం గొర్ల పెంపకం దారుల సమస్యలతో పాటు సహకార సంఘాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం యూనియన్ చైర్మన్ భాషవేణి మల్లేశం యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో మండల ప్రాథమ�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ది హాలిక్ శ్రమజీవి కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ పరుపాటి కనకవ్వ ఇటీవల మృతిచెందగా ఆ కుటుంబాన్ని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి గురువారం పరామర్శించారు.
వర్షా భావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలను పెంపొందించుకునేందుకు జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫారం పాండ్ పనులను మండల వ్యాప్తంగా ప్రారంభించినట్లు ఎంపీడీవో రామ్మోహన్ చారి, సర్పంచ్ ఆకవరం భవాని అన్నారు.