చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో పురుషుల పొదుపు సమితి సభ్యుడు మొలుగూరి లోకేందర్ ఇటీవల మృతి చెందాడు. కాగా ఆ కుటుంబానికి రూ.52 వేల సమితి అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు గొడిశాల శ్ర�
హుస్నాబాద్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటనతో ఒరిగిందేమీ లేదని, కేవలం సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని సభ నిర్వహించారే తప్ప అభివృద్ధి కోసం కాదని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ విమర్శించారు. పాత ని
హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఇక్కడి ప్రజలకు ఒరిగిందేమీ లేదని, గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అని, అయినప్పటికీ 96శాతం రిజర్వాయర్ పనులు పూర్తి చే�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ జనం లేక వెలవెలబోయింది. వచ్చిన వారూ అసహనంతో వెనుదిరగడంతో సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభాస్థలికి చేరుకునే సరి�
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఆందోళన నిర్వహిం
భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ప్రచార జాత కరపత్ర ఆవిష్కరణ ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిస్టు నాయకులు ఆవిష్కరించ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ పరిధిలోని ఆరపల్లిలో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఈ కొనుగోలు కేంద్రంలో పది రోజులకు ముందు నుంచే రైతులు
మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో గుర్తించి బాధిత రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణ శివారులో భారీ
‘ఎటుచూసినా రైతుల ఏడుపులతో గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ ఘొళ్లుమన్నది. రైతుల కంట నీరు కన్నీటి వరదలా పారింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట వరద పాలైందని రైతులు గుండెలవిసేలా రోద�
సీఎం రేవంత్ శుక్రవారం ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు.
ఈడ మాకు ఎకరం.. రెండెకరాల భూమి ఉన్నది... ఇండ్లనే ముందుటికెల్లి పదిగుంటలు... ఎనకకెల్లి పదిగుంటలల్ల కాల్వ తీసినంక మేం ఎట్ల బతకాలే... మీరు ఇట్లసెయ్యబట్టే తిప్పట్ల మొండ య్య అనే రైతు గుండెపోటుతో చనిపోయిండు. అయినా మ�
గురుకుల పాఠశాలల్లో నిర్వహణ లోపం మరో పసివాడి ప్రాణాన్ని బలిగొన్నది. నంగునూరుకు చెంది న సనాదుల సత్యనారాయణ, లావణ్య దంపతుల రెండో కుమారుడు సనాదుల వివేక్ (13) హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ శివారులోని తెలంగాణ గ
Gurukul student | వివేక్ తండ్రి ఉదయాన్నే తన కుమారుడిని స్వగ్రామం నాగునూరు నుండి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో వదిలేసి వెళ్లాడు. కొద్దిసేపటికే వివేక్ వాళ్ల సార్ ఫోన్ చేయడంతో అతని తండ్రి స్కూల్కు తిరిగి
చిగురుమామిడి మండలంలోని రేకొండ, చిగురుమామిడి, బొమ్మనపల్లి,ఇందుర్తి తదితర గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.