గత 51 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్కు సంఘీభావంగా, తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా 111 మంది రైతులు బుధవారం ఆమరణ నిరాహార దీ�
రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కురవిలో నిరాహార దీక్షచేస్తున్న రైతు సహదేవ్ శనివారం నాగలి భుజాన వేసుకుని మహబూబాబాద్ కలెక్టరేట్కు పాదయాత్రగా వచ్చారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరో ప్రస్థానం.. అత్యంత కీలకమైన రోజు.. యావత్తు తెలంగాణ జాగృతమైన దినం... నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు.. తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి ఏకతాటిపై తీసుక
దశాబ్దాలుగా జెండా మోసిన వారిని కాదని వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. పార్టీ నాయకత్వ తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్లో గురువారం ధర్నాకు దిగారు.
పది రోజులుగా పలు గ్రామాలకు నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలను వెంటనే పునఃప్రారంభించాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఏదుల మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏదుల మండల సాధన సమితి ఆధ్వర్యంల�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కులగణన చేపట్టి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (టీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్కుమార్ �
పెండింగ్లో ఉన్న పాల బి ల్లులు వెంటనే చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. సోమవారం మిడ్జిల్ మండలకేంద్రంలోని క ల్వకుర్తి- జడ్చర్ల ప్రధాన రహదారిపై పాడి రైతులు ధ ర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎం�
సమగ్ర బీసీ కులగణన చేపట్టాలని, స్థానిక ఎన్నికల్లో 42 శాతం కోటా బీసీలకు కేటాయించిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ద�
కొండపోచమ్మ సాగ ర్ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం సరైన ధర నిర్ణయించి పరిహారం అందించి న్యాయం చేయాలని లోక్సత్తా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శ�
కొండపోచ మ్మ కాలువ నిర్మాణం రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఆదివారం 17వ రోజుకు చేరుకుంది. మండలంలోని చిన్నచింతకుంట, బ్రాహ్మణపల్లి, శివంపేట్ మండలం చెన్నాపూర్ గ్రామా ల రైతులు ఆదివారం దీక�
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కడ్తాల్లో కేజీబీవీ నూతన భవన నిర్మాణం పూర్తయినా ప్రారంభించకుండా తీవ్ర జాప్యం చేయడాన్ని నిరసిస్తూ శనివ�
డీఎస్సీ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. నిరుద్యోగులు పోరుబాటపట్టినా పట్టించుకోని ప్రభుత్వం షెడ్యూల్ ప�
ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు, అశోక అకాడమీ డైరెక్టర్ అశోక్ ధ్వజమెత్తారు. బుధవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు.
నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్నాయక్ (Motilal Nayak) దీక్ష విరమించారు. తొమ్మిదిరోజులుగా గాంధీ దవాఖానలో దీక్ష చేస్తున్న ఆయన నిరుద్యోగు�