రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వెంటనే నిరుద్యోగులతో చర్చలు జరపాలని, మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహారదీక్షను విరమింపజేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్రావు డిమాండ్ చేశారు.
గాంధీ దవాఖానలో నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఢిల్లీలో నీటి సంక్షోన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు చేస్తున్న ఆప్ మంత్రి ఆతిషి (Minister Atishi) ఆరోగ్యం క్షీణించింది. రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోవడంతో ఆమెను లోక్నాయక్ జైప్రకాశ్ నారాయణ్ హాస్పిటల
Hunger Strike: తమ రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను హర్యానా రిలీజ్ చేసే వరకు నిరాహార దీక్షను విరమించేది లేదని ఢిల్లీ మంత్రి ఆతిష్ తెలిపారు. 4 రోజుల నుంచి ఆమె దీక్ష చేస్తున్నారు. బీపీ, షుగర్ లెవల్స్ తగ్
Water Crisis : దేశ రాజధాని వాసులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నీటి సంక్షోభంతో గత కొద్ది వారాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యను కేంద్రం చక్కదిద్దాలని కోరుతూ ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి శుక్�
Hunger strike | రాష్ట్రంలోని నిరుద్యోగుల డిమాండ్లను తక్షణమే 48 గంటల్లో పరిష్కరించి న్యాయం చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్, ఓయూజేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు.
Man On Hunger Strike Dies | ఒక సామాజిక కార్యకర్త అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై గళమెత్తాడు. నాలుగు నెలలుగా నిరాహార దీక్షలో ఉన్న ఆ వృద్ధుడు చివరకు మరణించాడు.
సీఎం రేవంత్ పాలన కంటే మాజీ సీఎం కేసీఆర్ పాలన ఎంతో ఉత్తమం అని నిరుద్యోగ అభ్యర్థులు అన్నారు. టెట్, మెగా డీఎస్సీ, గురుకులాలలో అన్ని పోస్టులకు గాను నోటిఫికేషన్లను వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ అశోక అకాడమ�
నాసిక్ జిల్లా నందగావ్ తాలుకాలోని నాయ్డొంగరి, బార్బీ, బాణ్గావ్ తదితర గ్రామాలను కరువు గ్రామాలుగా ప్రకటించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఆ పార్టీ పశ్చిమ మహారాష�
తమ డిమాండ్ల సాధనకు ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించాలని మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే పాటిల్ శనివారం పిలుపునిచ్చారు.
Maratha quota protest | మహారాష్ట్రలో మరాఠా కోటా కోసం నిరసనలు తీవ్రమవుతున్నాయి. (Maratha quota protest) విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న మరాఠా ప్రజలు ఆదివారం నుంచి సామూహిక నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నార
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్ జరాంగే మళ్లీ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. రిజర్వేషన్ల అమలు కోసం కొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో జరాంగే ఇటీవల 40 రోజుల సమయం ఇచ్చారు.
ఈ నెల 24 నాటికి మరాఠాలకు రిజర్వేషన్లు మంజూరు చేయకపోతే, 25 నుంచి నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని మనోజ్ జరాంగే హెచ్చరించారు.
మరాఠా సామాజికవర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మనోజ్ జరాంగే పాటిల్ చేస్తున్న నిరాహార దీక్ష శుక్రవారంతో 11వ రోజుకు చేరుకొన్నది. ఈ సందర్భంగా శిబిరం వద్ద ఆయన మీడియాతో