అమరావతి : ఏపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ సచివాలయ ఉద్యోగ సం�
Deeksha divas | ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష (Deeksha divas) తెలంగాణ పోరుకు రణ నినాదమయిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని సొంత ప్రభుత్వానికి మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. మాదకద్రవ్యాలు, హత్యాకాండ ఘటనలపై రిపోర్టులను సీఎం చన్నీ ప్రభుత్వం బహిరంగపరచకపోతే నిర�
లక్నో: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిరాహార దీక్షను శనివారం విరమించారు. లఖింపూర్ ఖేరీలో ఆదివారం నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వాహనం దూసుకెళ్లింద
ముంబై: ఎల్గర్ పరిషత్ కేసులో నిందితుడైన స్టాన్ స్వామి మరణానికి నిరసనగా ఈ కేసులోని మిగతా పది మంది నిందితులు ముంబైలోని తలోజా జైలులో బుధవారం నిరాహార దీక్ష చేశారు. ఈ కేసులో సహ నిందతులైన రోనా విల్సన్, సురేంద్ర �