Shobha Yatra | ఇటీవల అల్లర్లు జరిగిన హర్యానాలోని నూహ్లోకి ప్రవేశించేందుకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు చెందిన హిందూ ధర్మకర్త జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ ప్రయత్నించారు. వీహెచ్పీ సోమవారం నూహ్లో తలపెట్టిన �
నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆ రాష్ట్ర సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నీట్కు వ్యతిర�
Minister Harish rao | తెలంగాణ చరిత్రను మలుపు తిప్పి, ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన చారిత్రక సందర్భానికి నేటితో 13 ఏండ్లని మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో
తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం దీక్షాదివస్ అని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ అన్నారు. మంగళవారం బహ్రెయిన్లో ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో దీక్షాదివస�
సభలో గందరగోళం నేపథ్యంలో పళనిస్వామి, ఆయన వర్గాన్ని హిందీకి వ్యతిరేక తీర్మానం కోసం అనుమతించబోనని స్పీకర్ తెలిపారు. దీంతో పళనిస్వామి తన వర్గంతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు.
న్యూఢిల్లీ: ఉగ్రవాది యాసిన్ మాలిక్ హాస్పిటల్లో చేరాడు. ఢిల్లీ తీహార్ జైలులో అతను నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని హాస్పిటల్కు తరలించారు. తన కేసును సరైన రీతిలో విచారి�
ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సోమవారం నుంచి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను నిలిపివేశారు. స్వగ్రామమైన మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో ఆదివారం నిర్వహించిన గ్రామ సభలో ఈ మేరకు ప్రకటించా
Anna Hazare | సామాజిక కార్యకర్త అన్నా హజారే (Anna Hazare) మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా ఈ నెల 14 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నారు. ప్రభుత్వం సూపర్ మార్కెట్లు, స్టోర్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై ఆయన ఆ�
Singareni | సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు ఉధృతం చేస్తున్నది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు
అమరావతి : ఏపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ సచివాలయ ఉద్యోగ సం�
Deeksha divas | ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష (Deeksha divas) తెలంగాణ పోరుకు రణ నినాదమయిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని సొంత ప్రభుత్వానికి మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. మాదకద్రవ్యాలు, హత్యాకాండ ఘటనలపై రిపోర్టులను సీఎం చన్నీ ప్రభుత్వం బహిరంగపరచకపోతే నిర�