ముప్పై పడకల హాస్పిటల్లో సదుపాయలతో పాటు వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరుతూ బిజెపి మండల అధ్యక్షుడు బిక్కు రాథోడ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టామని తెలిపారు.
420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. ముఖ్యంగా అన్నదాతలు సీఎం రేవంత్రెడ్డిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ అమలు కాకపోవడంతో
Manoj Jarange-Patil | తనపై కాల్పులు జరిపినప్పటికీ వెనక్కి తగ్గబోనని మరాఠా కోటా ఉద్యమ నేత మనోజ్ జరంగే పాటిల్ స్పష్టం చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు నిరసన ప్రాంతాన్ని విడిచి వెళ్లబోనని ప్రతిజ్ఞ చేశారు.
‘డంపింగ్ యార్డులా...బస్టాండ్' అనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో బస్టాండ్ దుస్థితిపై ఆదివారం వార్త కథనం ప్రచురించింది. ఈ వార్తకు స్పందిస్తూ..పెంట్లవెల్లి గ్రామ యువకుడు మే ఘరాజు బస్టాండ్ ఆవరణలో
ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆటోసంఘాల నాన్పోలిటికర్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మంద రవికుమార్ డిమాండ్ చేశారు.
Farmer leader ends hunger strike | పంజాబ్కు చెందిన రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజుల తర్వాత నిరాహార దీక్షను విరమించారు. అయితే డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సంఘాలను కోరారు.
భువనగిరి మండలంలోని నందనం గ్రామ పరిధిలో నిర్మించిన నీరా ఉత్పత్తుల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఈ నెల 10న గీత కార్మికులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ�
Hunger strike | రామగుండం(amagundam) మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ఆ డివిజన్క్ చెందిన మేకల అబ్బాస్ యాదవ్ సోమవారం గోదావరిఖని మారుతి నగర్లో గల వాటర్ ట్యాంక్ ఎదుట న�
డంపింగ్యార్డు చెత్త కంపుతో తమ జీవితాలను ఆగం చేయొద్దని నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లిలో డంపింగ్యార్డు ఏర్పాటును విరమిం
డంపింగ్యార్డును ఉపసంహరించుకునేదాకా పోరాటం ఆగదని బాధిత గ్రామాల ప్రజలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పచ్చని పంటపొలాలను నాశనంచేసి భావితరాల జీవితాలను బుగ్గిపాలు చేయవద్దంటూ ఆందోళనకారులు రాష్ట్ర ప్రభుత్�
Karimnagar | గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ ద్వారా ఎల్21 మైనర్ కెనాల్ ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, తక్షణమే రద్దు చేయాలని చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ భూ బాధితులు బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు.