ఎంతో ప్రశాంతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండే సికింద్రాబాద్ ప్రాంతాన్ని ముకలు చేస్తామంటే.. చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డీ లిమిటేషన్లో డివిజన్ల విభజన ఇష్ట
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు 1969 తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను సీఎం రేవంత్రెడ్డి 15రోజుల్లోగా నెరవేర్చకపోతే నిరాహార దీక్షతోపాటు పోరాటాన్ని ప్రారంభిస్తామని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు మే�
చేనేత రుణమాఫీ, చేనేత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత సెల్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు, నాయకులు భూదాన్ పోచంపల్లిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద�
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24 నుండి జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆర్ఏ (రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ -2024) నల్లగొండ జిల్లా నాయకుడు గొంపెల్లి భిక
Anna Hazare | ప్రభుత్వ తీరుకు నిరసనగా తాను జనవరి 30 నుంచి నిరాహార దీక్ష (Hunger Strike) చేస్తానని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే (Anna Hazare) ప్రకటించారు. మహారాష్ట్ర (Maharastra) లోని తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో దీక్ష చేపట్టను
అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ అమలు చేయడంతోపాటు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ పక్కన అమరువీరుల
ముప్పై పడకల హాస్పిటల్లో సదుపాయలతో పాటు వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరుతూ బిజెపి మండల అధ్యక్షుడు బిక్కు రాథోడ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టామని తెలిపారు.
420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. ముఖ్యంగా అన్నదాతలు సీఎం రేవంత్రెడ్డిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ అమలు కాకపోవడంతో
Manoj Jarange-Patil | తనపై కాల్పులు జరిపినప్పటికీ వెనక్కి తగ్గబోనని మరాఠా కోటా ఉద్యమ నేత మనోజ్ జరంగే పాటిల్ స్పష్టం చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు నిరసన ప్రాంతాన్ని విడిచి వెళ్లబోనని ప్రతిజ్ఞ చేశారు.
‘డంపింగ్ యార్డులా...బస్టాండ్' అనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో బస్టాండ్ దుస్థితిపై ఆదివారం వార్త కథనం ప్రచురించింది. ఈ వార్తకు స్పందిస్తూ..పెంట్లవెల్లి గ్రామ యువకుడు మే ఘరాజు బస్టాండ్ ఆవరణలో
ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆటోసంఘాల నాన్పోలిటికర్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మంద రవికుమార్ డిమాండ్ చేశారు.
Farmer leader ends hunger strike | పంజాబ్కు చెందిన రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజుల తర్వాత నిరాహార దీక్షను విరమించారు. అయితే డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సంఘాలను కోరారు.
భువనగిరి మండలంలోని నందనం గ్రామ పరిధిలో నిర్మించిన నీరా ఉత్పత్తుల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఈ నెల 10న గీత కార్మికులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ�