ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీజీఈ జేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరి�
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ.. మే 5న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ‘ఒక్క రోజు నిరాహార దీక్ష’ చేపట్టనున్నట్టు టీజీఈజేఏసీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ విక్రమ్కుమా
‘హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వానికి కోపం ఉంటే కేసులు బనాయించి జైల్లో పెట్టాలి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు’అని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు.
గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మర్లకుంటతండాలో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారానికి ఐదో రోజుకు చేరుకున్నది. మంగలిగడ్డతండా, పోతుబండతండా, మర్�
డంపింగ్ యార్డు తొలగించాలని కోరుతూ హనుమకొండ జిల్లా మడికొండ చౌరస్తాలో స్థానికులు మంగళవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా స్థాన�
సంగారెడ్డి జిల్లా అన్నారంలోని 261 సర్వేనంబర్లో రైతుల భూములను రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా ఇండస్ట్రియల్ పార్కు కోసం గుంజుకోవడానికి యత్నిస్తే చూస్తూ ఊరుకోమని, రైతులు గజం భూమి కోల్పోకుండా ఆమరణ నిరా�
ఎంతో ప్రశాంతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండే సికింద్రాబాద్ ప్రాంతాన్ని ముకలు చేస్తామంటే.. చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డీ లిమిటేషన్లో డివిజన్ల విభజన ఇష్ట
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు 1969 తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను సీఎం రేవంత్రెడ్డి 15రోజుల్లోగా నెరవేర్చకపోతే నిరాహార దీక్షతోపాటు పోరాటాన్ని ప్రారంభిస్తామని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు మే�
చేనేత రుణమాఫీ, చేనేత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత సెల్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు, నాయకులు భూదాన్ పోచంపల్లిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద�
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24 నుండి జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆర్ఏ (రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ -2024) నల్లగొండ జిల్లా నాయకుడు గొంపెల్లి భిక
Anna Hazare | ప్రభుత్వ తీరుకు నిరసనగా తాను జనవరి 30 నుంచి నిరాహార దీక్ష (Hunger Strike) చేస్తానని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే (Anna Hazare) ప్రకటించారు. మహారాష్ట్ర (Maharastra) లోని తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో దీక్ష చేపట్టను
అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ అమలు చేయడంతోపాటు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ పక్కన అమరువీరుల
ముప్పై పడకల హాస్పిటల్లో సదుపాయలతో పాటు వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరుతూ బిజెపి మండల అధ్యక్షుడు బిక్కు రాథోడ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టామని తెలిపారు.