Sonam Wangchuk : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆదివారం ఆయన దీక్ష ప్రారంభ
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)లో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టవిరుద్ధమైన సవరణలను వెంటనే నిలిపివేయకపోతే జూలై 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం హెచ్చర�
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ‘అపాయింటెడ్ డేట్'ను ప్రకటించాలని కోరుతూ ఈ నెల 24న ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యద�
ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురువారం బస్భవన్ ఎదుట ‘ఉపవాస దీక్ష’ చేపట్టనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ బాధ్యుడు పట్టాభి లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో 18న విశ్రాంతి ఉద్యోగుల సారథ్య కమిటీ తలపెట్టిన ‘ఉపవాస దీక్ష’కు జేఏసీ మద్దతు ప్రకటించింది. జేఏసీ భాగస్వామ్య సంఘాల విశ్రాంత ఉద్యోగులు దీక్షలో �
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం మున్సిపల్ కార్మికుల �
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ మండలంలోని కాళ్లాపూర్ రైతులు గురువారం ఆమరణదీక్ష చేపట్టారు. కాళ్లాపూర్ పరిధిలో 428.05 ఎకరాల అసైన్డ్, 159.25 ఎకరాల పట్టా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం గత ఫి�
రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్.. క్షేత్రస్థాయిలో గ్రామాలను నడిపించే సర్పంచ్ల పొట్ట కొడుతున్నది. కొత్త సర్పంచ్లు కొలువుదీరి సుమారు ఆరు నెలలు
ప్రజా అవసరాల కోసం, పేద, మధ్యతరగతి వర్గాల శుభకార్యాల కోసం ప్రభుత్వ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లు ఇప్పుడు అధికార పార్టీ నేతల సొంత జాగీరులుగా మారిపోతున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన ఈ ప్రజా
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రాకేశ్ దత్త ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద శనివారం ని�
కొడుకు తిండి పెట్టడంలేదని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్కు చెందిన లక్ష్మి ధర్నాకు దిగింది. ఆమె కథనం ప్రకారం లక్ష్మికి నలుగురు కొడుకులు ఉన్నారు. భర్త మృతిచెందగా ఆయన పేరు మీ దున్న భూమిని ఇద్దరు
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీజీఈ జేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరి�
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ.. మే 5న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ‘ఒక్క రోజు నిరాహార దీక్ష’ చేపట్టనున్నట్టు టీజీఈజేఏసీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ విక్రమ్కుమా
‘హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వానికి కోపం ఉంటే కేసులు బనాయించి జైల్లో పెట్టాలి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు’అని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు.