Jagadish Reddy | నల్లగొండ , ఖమ్మం , వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హమీలు నెరవేరుస్తామని చెప్పి.. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మండిపడ్డారు. కంటోన్మెంట్ రెండో వార్డు పరిధి�
రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోగా.. బీసీలకు టికెట్ ఇస్తే కూడా ఓర్వలేకపోతున్�
“కాంగ్రెస్.. ఓ డ్రామా కంపెనీ. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఎన్నికల కోడ్ అంటూ నాటకాలు ఆడుతున్నది. ప్రజలు ఆ పార్టీ మోసాలను గమనించాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి.
మెదక్ పార్లమెంట్ స్థానంలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధినేత కేసీఆర్కు కానుక ఇద్దామని అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం రామాయంపేటలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులతో కల
రైతులకు సాగునీళ్లు ఇవ్వని కాంగ్రెస్కు, మతం పేరుతో ప్రజల మధ్యన విద్వేషాలు రగిలిస్తున్న బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, పెద్దపెల్లి పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు భారీ మెజార్టీ ఇవ్వాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాక�
ఈ నెల 12న కరీంనగర్లో జరిగే కదనభేరికి పెద్ద సంఖ్యలో తరలివెళ్లి సూపర్హిట్ చేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి జైత్రయ�
‘గత అసెంబ్లీ ఫలితాలకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. అప్పుడు చేసిన తప్పిదాన్ని తిప్పికొడుదాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని విధంగా సత్తా చాటుదాం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్కు �
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి సత్తా చాటుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇది ఏ ఒ�
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని.. ఆ పార్టీని గెలిపిస్తే టేక్ ఇట్ ఈజీ గ్యారెంటీ అంటారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడకుండా ముందుకు సాగాలని, వారికి తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని గూడెం, నంబాల, వెల్గనూర్, కాసిపేట, కొండాప�
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. బీఆర్ఎస్ పార్టీ సైతం ఎన్నికలకు సమాయత్తమవుతున్నది. భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్ట�
ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. చేవెళ్ల ఎంపీగా రంజిత్రెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కేటీఆర్ సహకారంతో షాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చ