ఎత్తు భూమి క్షత్రియులది, పడమర పల్లం శూద్రభూమి, ఉత్తరం వాలుభూమి బ్రాహ్మణులది అని కొందరు చెబుతుంటారు. అవన్నీ దిక్కుమాలిన వాదాలు. వాటిని పక్కన పెట్టేయండి. భూమి లక్షణాలు చెప్పడానికి నాటివారు అలా సమాజంలోని త�
మనం ఇంటి యజమానులం కాకపోయినా.. ప్రధానంగా ఆ ఇల్లు పరిసరాలు, దాని రూపురేఖలు, అక్కడి వాతావరణం అంతా మనమే అనుభవిస్తాం కదా!? ఒక మురికికాలువ వద్ద ఇల్లు ఉండి, ఆ యజమాని మరో ఊరిలో ఉంటే.. ఆ కాలువ చెడు అంతా ఆ ఇంట్లో అద్దెకు�
‘భవితవ్యం భవిత్యేవ’ జరగాల్సినవి జరుగక మానవు. ‘అయ్యో.. అలాంటప్పుడు వాస్తు ఎందుకు?’ అని అనిపించవచ్చు. వ్యక్తికి ఈ క్షణం అది కష్టం అనిపించినా.. మనకు రావాల్సినవే వస్తాయి. అవి మనకు ఆ తరువాత అర్థం అవుతాయి.
ఇంటికి ఉత్తరం మధ్యలో మెట్లు పెట్టవద్దు. పైగా మీరు ఇంటి ఉత్తర భాగం కట్చేసి, ‘యు’ ఆకారంలో ఇంటిని కట్టి వాడుతున్నారు. దానివల్ల ఆర్థికంగా, ఆడపిల్లల పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది అవసరాలకోసం �
భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి ఇంటి నిర్మాణం వారివారి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఎవరు అడ్డుపడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంటి తూర్పు ప్రహరీని ఎత్తులో కట్టుకున్నారా? అన్నది చెప్పలేదు.
చాలామందికి ‘శేరి సందు’ అంటేనే తెలియదు. పైగా నగరాల్లో అవి పూర్తిగా అడుగంటి పోయాయి. ప్రతి ఇంటి కాంపౌండుకు - కాంపౌండుకు మధ్య పెంపుడు జంతువులు వెళ్లేందుకు, డ్రైనేజీ లైను పోవడానికి అవసరమైన ఖాళీ సందులు అవి.
మరీ అంత కఠినంగా ‘వద్దు’ అనాల్సిన అవసరం లేదు. ఒక్కో రోడ్డును బట్టి స్థలం ముఖాలు - దాని గుణాలు మారుతూ ఉంటాయి. అలాగని పనికిరానివి కావు. మీది దక్షిణం - తూర్పు వీధి ఉన్న స్థలం. అది తప్పుడు స్థలం, నిషేధం అంటే ఎలా? కా�
ఇంటిని నాలుగు మూలలతో కట్టి.. ‘గుండ్రంగా’ కాంపౌండ్ నిర్మించాలనే ఆలోచనే తప్పు. ఇల్లు.. దాని చుట్టూ ఆవరణ, హద్దుల నిబద్ధత ఎంతో ముఖ్యం. అది ఫామ్హౌజ్ అయినా, సిటీలోని ఇల్లు అయినా. చూపుల కోసమో, చూపించడం కోసమో నిర్
మట్టి మహిమ.. మనిషి ఊహకు అందనిది. ఎందుకంటే ఆ మనిషి తలలు కూడా ఈ మట్టిలోంచే కదా పుట్టుకొచ్చినవి. కొన్ని ప్రదేశాలు, కొన్ని చీకటి గృహాలు, కొన్ని వాతావరణ పరిస్థితులు వ్యక్తులను పెనుమార్పులకు గురిచేస్తాయి.
మీ కర్మఫలాన్ని బట్టే.. మీరు సరైన ఇంటికో, దిక్కుమాలిన ఇంటికో వస్తారు. కర్మ అంటే.. పని. గత జన్మలో చేసిన పనులను, వాటి ఫలాలను (సంచితాలు) వెంటపెట్టుకొనే.. ఈ నేలపై మనిషి పుడతాడు. గత పనుల స్వభావాలు వ్యక్తి ఆలోచనల్లో ని�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకాన్ని తిరిగి కొనసాగించాలని, వెంటనే బిల్లులు చెల్లించాలని పలువురు లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరించి ఇళ్ల పట్టాలు అందించేందుకు జీవో నంబర్ 58, 59 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు నిచ్చింది. మ
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే డబుల్ బెడ్రూం పథకాన్ని అమలు చేస్తుండగా, కొత్తగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది.
ఇంటి స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకొనేందుకు వ్యక్తిగత గృహ నిర్మాణ పథకం (బెనిఫిషరీ-లెడ్ ఇండివిడ్యువల్ హౌస్ కన్స్ట్రక్షన్- బీఎల్సీ) కింద రూ. మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయి