మనకు ఇష్టమున్నట్లు ఏదీ ఉండదు. ప్రతి దానికీ పరిధి అనేది ఉంటుంది. ఎంత వెడల్పు అనేదాన్ని బట్టి అంత పొడవును నిర్ధారిస్తారు. ఆ నిష్పత్తిలోనే నిర్మాణాలు జరుపుకోవాలి. పొడవును మూడు భాగాలు చేస్తే అందులో రెండు వంత�
ఏ దేశానికైనా కొన్ని నిర్మాణ పద్ధతులున్నాయి. అవి ఆయా దేశాల సంప్రదాయాలు, వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. అన్ని దేశాల్లోనూ పంచ భూతాలుంటాయి. ఈ భూమి మీద వ్యక్తి నిర్మాణం ఒక్కటే అయినా ఆయా దేశాల్లో జీవన వ�
మీరు ఉంటున్న ఇంటికి రెండు దుకాణాలు ఉన్నాయి. అందులో ఒకటి పడమర దిక్కుకు డౌన్లో ఉండగా, రెండోది తూర్పు దిక్కుకు ఎత్తుగా ఉందని అర్థం అవుతుంది. ఈ నిర్మాణం సరైనది కాదు. పడమర దిశ పల్లం అయినప్పుడు ఇంటి సంతానమైనవా�
శ్రీకృష్ణ భగవానుడి అత్యత ప్రీతికరమైన మురళి ఈ వెదురుతో తయారైనదే. మనుషులు అత్యధికంగా ఉపయోగించే కలపలో వెదురు ముఖ్యమైనది. గృహ నిర్మాణంలో వెదురును విరివిగా వినియోగిస్తుంటారు. వెదురు నుంచి తీసిన నారతో వస్ర్�
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టుకోవాలని పెగడపల్లి ఎంపీడీవో శశి కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ఇందిరమ్మ పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమ�
ఇంటి అలంకరణ అంటే ఫర్నిచర్, గృహాలంకారాలు, గృహోపకరణాలే కాదు.. బాత్రూమ్ అలంకారం కూడా! ఇంటి నిర్మాణంలో ఓ మూలన స్నానాల గదిని కట్టేస్తున్నారు. దాని అలంకరణ గురించి పెద్దగా పట్టింపు కూడా ఉండట్లేదు. కానీ, బాత్రూమ�
అనర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారని ఆరోపిస్తూ ఏరుగంట్ల గ్రామంలో గ్రామస్తులు గురువారం ఆందోళన చేపట్టారు. ఇండ్ల నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన వారికి ఇండ్లు ఇవ్వకుండా అనర్హులకు ఎలా కేటాయిస్తారని
ప్రస్తుత రోజుల్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికోసం అనేక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు కేవలం భూమిని ఆనుకొని మందంతో కూడిన గోడలతో ఇల్లు కట్టుకునేవాళ్లు. అవన్నీ మట్టి గోడలు అయినందున ఆ గోడలమీదన
మన అందరికీ ఈశాన్యం పెంచుకోవాలనే అంశం మెదళ్లలో దూరిపోయింది. ఇది దేనికి వర్తిస్తుంది? దేనికి వర్తించదు? అనేది తెలుసుకోవాలి. తూర్పు, ఉత్తరంలోని స్థలం ఉత్తర-ఈశాన్యం గానీ.. తూర్పు-ఈశాన్యం గానీ పెరుగుతూ పోయినప్
ఇంటికి దగ్గరలో కాలువలు, చెరువులు ఉండటం ఏ మాత్రం మంచిదికాదు. పైగా దక్షిణం దిక్కుకు ఉందని అంటున్నారు. ఆ దిక్కున ఉన్న నీటి ప్రవాహం పిల్లల మెదడుపైనా, స్త్రీల హార్మోన్ల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.
జిల్లా లో వివిధ నిర్మాణాలకు ఇసుక సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలకు పైగా వాగులు.. వంకలు నీటితో పారుతుండటం వల్ల ఇసుక సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఇల్లు కట్టే విధానంలో ‘బ్యాలెన్స్' అనేది ఒకటి ఉంటుంది. మన ఇంటిలోని ఆవరణం కుటుంబంపై ప్రభావం చూపుతుంది. అందుకే సరి సంఖ్యలో కిటికీలు, ద్వారాలు పెడతారు. ఇల్లు మీద ఇల్లు కట్టినప్పుడు అది ఒక కుటుంబం మాత్రమే వాడ�
రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, అందులో 1.29 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నట్టు గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతం వెల్లడించారు. ఇందులో 20వేల ఇండ్లు గోడల వరకు నిర్మాణం కాగా, 8,633 ఇండ్లు స్లాబ్
నైరుతి పెరిగి పడమర వైపు రోడ్డు ఉందంటే ఆ స్థలాన్ని, పెరిగిన నైరుతిని వేరు చేయాలి. అప్పుడు అది శుద్ధ స్థలం అవుతుంది. కానీ, మీది వేరుగా ఉంది. కొన్ని చోట్ల వాయవ్యం తగ్గి అక్కడ మాత్రం రోడ్డుకు ఆనుకొని, పోను పోను న
గ్రామాలు, నగరాలల్లో నిర్మించే ఇండ్లకు మధ్య ప్రాంతగతమైన తేడా ఉంటుంది. గ్రామాల్లో ఇండ్ల మధ్యలో కాంపౌండ్లు ఉండకుండా పక్కపక్కన లేదా వెనుక, ముందు ఒకరి ఇల్లు మరొకరి ఇంటిని అంటిపెట్టుకొని ఉంటాయి. నిర్మాణం చేస