పేదరికంలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఉన్న 60,70 గజాల స్థలంలోని చిన్నపాటి రేకుల షెడ్డు, గుడిసెలను కూల్చి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. అలాంటి వారి ఇండ్లను అకస్మాత్తుగా రద్దు చేయడంతో ఆయా కుటుంబ�
మీరు ఇచ్చిన వివరాలను చూశాను. మీకున్న వీధి పశ్చిమ నైరుతిని పెంచుతూ పోయింది. కేవలం మీ స్థలానికే కాదు.. ఆ వరుసలో ఉన్న ఇండ్లకు, స్థలాలకు కూడా ఆ పడమర రోడ్డు దక్షిణ-నైరుతిలో వీధిపోటు కలిగిస్తూ వెళ్తుంది. అలాగే, ఉత�
ఇంటి విషయంలో పొత్తులు మంచివికావు. మనదైన ఇంటి జీవితానికి మనవైన హద్దులు తప్పక ఉండాలి. అవి మనవే అయి ఉండాలి. చాలామంది పల్లెల్లో ఇరుపక్కల ఇండ్లవాళ్లు.. ఇదివరకే కట్టుకున్న ప్రహరీలను తమ ఇండ్లకు కూడా ఉపయోగపడతాయన�
స్విమ్మింగ్పూల్ తూర్పు, ఉత్తరం, పడమర దిక్కుల్లో రాకూడదు. ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీలో విశాలమైన స్థలంలో.. ఇంటికి తూర్పులో, ఈశాన్య-ఉత్తరాలలో స్విమ్మింగ్ పూల్ నేలమీద ఉండటం శాస్త్రపరంగా ఎంతో చక్కని అంశ
లే అవుట్ చేసేవారు అశ్రద్ధగా ఉంటే దిక్కులు సరిగ్గా లేని స్థలాలే పొందుతారు. ఒకనాడు ఈ విధమైన స్థలాలు అస్సలు ఉండేవే కాదు. ఈ మధ్య కేవలం స్థలం పక్కన రోడ్డు ఉంటే చాలు డబ్బులు వస్తాయనే వ్యాపార దృష్టి పెరిగి.. దిక్
చాలా మందికి దక్షిణం- పడమరలు ప్రమాదకరమైన దిశలుగా, అటు తాకకూడదు, ఉండకూడదు అనే భావాలు నాటుకుపోయి ఉన్నాయి. రూపాయిలో రెండు వైపులా ఉండాల్సిన నంబర్లు, చిత్రాలు ఉంటేనే అది డబ్బుగా చెలామణి అవుతుంది. కాళ్లు-తల ఉంటే�
ఉత్తర భాగం మూత వేయడం సరైన విషయం కాదు. అలా కారు పార్కింగ్ కోసం ఉత్తరంలో కప్పు వేసినప్పుడు ఆ పిల్లర్లకు, ఉత్తర ప్రహరీకి మధ్య కనీసం ఆరు అడుగులను మించి స్థలం వదలాలి. అలాగే దక్షిణంలో నాలుగు లేదా ఐదు అడుగులు మాత
పీఎం జన్మన్ పథ కం కింద చెంచులకు ఇండ్లు మంజూరైనా నేటికి ఇండ్ల నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదని హౌసింగ్ అధికారులపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆగ్ర హం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రజలు తమ అవసరాల కోసం ఓపెన్ ప్లాట్లను అమ్ముకోలేక, ఇండ్లు నిర్మించుకునేందుకు అనుమతులు రాక నానా తిప్పలు పడుతున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపంతో భూముల క్రమబద్ధీకరణ
‘ఈ ఊరి స్థలం మాది.. వదిలి వెళ్లండి.. దీనికి పట్టాదారులం మేము’ అంటూ ఓ ముగ్గురు వ్యక్తులు జేసీబీతో ఏకంగా ఓ గ్రామంలోని ఇండ్లనే కూల్చడానికి ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. ఈ ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల�
ఇల్లుకు తూర్పు-ఉత్తరం దిక్కులు ఊపిరితిత్తుల వంటివి. వాటిని సదా కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఇల్లుకు బాల్కనీలు ఇచ్చినప్పుడే తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం పెట్టగలం. ఆ ద్వారాలే ఆ దిశల విశేషాలను మనకు ఆపాదిం�
చాలామంది ఇంటికి పెరిగిన నైరుతి స్థలాన్ని తిరిగి వాళ్లే వాడుతుంటారు. అది దోషం. దానిని ఇంటి స్టాఫ్కు ధారాదత్తం చేయాలి. అంటే మన పేరు మీద లేకుండా చేయాలి. దానిమీద మన హక్కులు వదులుకోవాలి. ఇల్లు దక్షిణ-నైరుతివై�
సొంతవైద్యంతో ఒళ్లు, సొంత తెలివితో ఇల్లు చెడగొట్టుకునేవాళ్లు చాలామంది ఉంటారు. లోకంలో ఇంటికి ఈశాన్యం పల్లంగా ఉండొచ్చు అనేది ఇంటి లోపల కాదు, ఇంటి బయట. దానిని మనవాళ్లు నేరుగా ఇంట్లోకే తెచ్చారు. శాస్త్రం అంత త
ఆలయాలన్నీ ఆగమ శాస్ర్తానుసారం కడతారు. అయితే నగరాల్లో, వీధుల్లో, నడి రోడ్లమీద ఉండే ఆలయాలు అన్నీ శాస్త్ర సమ్మతంగా ఉంటాయి అని అనుకోవద్దు. వీటిల్లో కొన్ని మాత్రమే జీవాలయాలు. ఆలయ నిర్మాణం అతిగొప్పది, ప్రాచీనమై�
సొంతింటి కల నెరవేర్చుకుందామనుకుంటున్న ఇందిరమ్మ లబ్ధిదారులకు అడుగడున అవాంతరాలు ఎదురవుతున్నాయి. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకుందామని ఉన్న గుడిసెను కూల్చి వేసి నిర్మాణం చేసుకుందామంటే ఓ వైపు బిల్లులు