జిల్లా లో వివిధ నిర్మాణాలకు ఇసుక సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలకు పైగా వాగులు.. వంకలు నీటితో పారుతుండటం వల్ల ఇసుక సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఇల్లు కట్టే విధానంలో ‘బ్యాలెన్స్' అనేది ఒకటి ఉంటుంది. మన ఇంటిలోని ఆవరణం కుటుంబంపై ప్రభావం చూపుతుంది. అందుకే సరి సంఖ్యలో కిటికీలు, ద్వారాలు పెడతారు. ఇల్లు మీద ఇల్లు కట్టినప్పుడు అది ఒక కుటుంబం మాత్రమే వాడ�
రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, అందులో 1.29 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నట్టు గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతం వెల్లడించారు. ఇందులో 20వేల ఇండ్లు గోడల వరకు నిర్మాణం కాగా, 8,633 ఇండ్లు స్లాబ్
నైరుతి పెరిగి పడమర వైపు రోడ్డు ఉందంటే ఆ స్థలాన్ని, పెరిగిన నైరుతిని వేరు చేయాలి. అప్పుడు అది శుద్ధ స్థలం అవుతుంది. కానీ, మీది వేరుగా ఉంది. కొన్ని చోట్ల వాయవ్యం తగ్గి అక్కడ మాత్రం రోడ్డుకు ఆనుకొని, పోను పోను న
గ్రామాలు, నగరాలల్లో నిర్మించే ఇండ్లకు మధ్య ప్రాంతగతమైన తేడా ఉంటుంది. గ్రామాల్లో ఇండ్ల మధ్యలో కాంపౌండ్లు ఉండకుండా పక్కపక్కన లేదా వెనుక, ముందు ఒకరి ఇల్లు మరొకరి ఇంటిని అంటిపెట్టుకొని ఉంటాయి. నిర్మాణం చేస
‘ఇంత గొప్పగా నా ఇంటిని కట్టుకునే అనుగ్రహం నాకు ప్రసాదించావు. అలాంటిది నీవు లేకుండా నేను ఉండలేను ఈ ఇంట్లో’ అని భగవంతునికి ఇంట్లోనే స్థానం కల్పిస్తాం. అది ఇంటి వైభవానికి నిదర్శనం. ఇంటి బయట కట్టేది కూడా గుడే
మరికల్ మండలంలోని పల్లెగడ్డ గ్రామంలో వందేండ్ల కిందట ఇండ్లు కట్టుకున్నారని, దేవాదాయ శాఖవారు ఈ భూములు మావీ మీరు ఖాళీ చేసి వెళ్లాలని గ్రామస్తులకు కోర్డు నుంచి నోటీసులు ఇవ్వడమేమిటని బీఆర్ఎస్ జిల్లా అధ్య
ఇల్లు వచ్చిందని సంతోషపడ్డ గిరిజన ప్రజలు తీరా మొదలు పెట్టుకుందామనే సరికి అనుకోని అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. దీంతో తమ ఇల్లయ్యేదెప్పుడని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్
మాస్టర్ బెడ్రూం ఎప్పుడూ కూడా పశ్చిమానికి గానీ, దక్షిణానికి గానీ పెరగకూడదు. చాలామంది పశ్చిమ-వాయవ్యంలో కార్ పార్కింగ్ ఇచ్చి.. మధ్యలో డోర్ ఇచ్చి.. పడమర-నైరుతి రెండు లేదా మూడు అడుగులు పెంచి.. మాస్టర్ బెడ్ర
మన నిర్మాణానికి దక్షిణం-పడమర బలం అవసరం అవుతుంది. ముఖ్యంగా.. దక్షిణం ఇతర నిర్మాణాలు ఉన్నప్పుడు మంచి రక్షణ లభిస్తుంది. కాలువలు, వాగులు, నగరాల్లో పెద్దపెద్ద మురికి నీటి నాలాలు వచ్చినప్పుడు.. ఆ స్థలం బలహీనం అవు
మొన్నటివరకు రైతులు, విద్యార్థుల భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల భూములపై కన్నేసింది. గోపనపల్లి సర్వే నంబర్ 36, 37లలో ఉన్న189 ఎకరాలపై సర్కారు దృష్టిసారించింది. ఉద్యోగులు తమకు గృహ నిర్మాణ
మీది ఉత్తరం రోడ్డు ఉన్న పెద్ద స్థలం. కానీ, పశ్చిమంలో, దక్షిణంలో స్థలం అనేక వంకరలతో ఉన్నది. దక్షిణ-నైరుతి, పశ్చిమ-నైరుతిని సెట్ చేయకుండానే.. స్థలం ఎలా ఉంటే అలా షాపింగ్ కాంప్లెక్స్ను కట్టారు. మీరు గమనించార�
ఇంటి బయట వేరు. ఇంటి లోపల వేరు. ఇంటిలో మెట్లు, లిఫ్ట్ పెట్టుకోవాలి అంటే.. నైరుతి, ఈశాన్యం మూలలు పనికిరావు. గృహంలో అయినా, వ్యాపార స్థలంలో అయినా.. లోపలిభాగంలో దక్షిణం మధ్యలో కానీ, పడమర మధ్యలోకానీ మెట్లు, వాటి మధ్
ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నమ్మ బలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అవినీతి మయంగా మార్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇం డ్ల ఎంపిక ప్రక్రియలో ఇందిరమ్మ కమిటీల�
జీవితాన్ని ఒకే కోణంలో చూసి నిర్ణయించలేము. ఒక నది.. తాను పుట్టిన చోటునుంచి ఎన్ని మలుపులు తిరుగుతూ.. ఎన్ని ముళ్ల పొదలు దాటుతూ సాగుతుందో లెక్కించలేము. అలాగే.. మానవ జీవితం కూడా! మనం అనుకున్నట్టు మనకు తెలిసిన ఈ ఒక