ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరించి ఇళ్ల పట్టాలు అందించేందుకు జీవో నంబర్ 58, 59 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు నిచ్చింది. మ
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే డబుల్ బెడ్రూం పథకాన్ని అమలు చేస్తుండగా, కొత్తగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది.
ఇంటి స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకొనేందుకు వ్యక్తిగత గృహ నిర్మాణ పథకం (బెనిఫిషరీ-లెడ్ ఇండివిడ్యువల్ హౌస్ కన్స్ట్రక్షన్- బీఎల్సీ) కింద రూ. మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయి
ఇల్లులేని వారు తన సొంత స్థలంలో నూతన ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని నల్లవెల్లి, చింత
సొంత జాగా ఉండి ఇండ్లు నిర్మించుకోవాలనుకొనే పేదలకు ఏప్రిల్ నుంచే ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. వచ్చే నెల నుంచే అర్హులందరిక�
వికారాబాద్ : ఇంటి నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి ఛత్తీస్ఘడ్ వాసి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్
ఆక్ల్యాండ్: వెనకటికి ఒకాయన ఇల్ల కట్టిన తర్వాత వాస్తు నిపుణుడిని పిలిచి చూపించాడట. ఆయన వచ్చి అంతా బాగానే ఉంది కానీ ఇల్లును ఒక మీటరు వెనుకకు జరపాలి అని సలహా ఇచ్చాడట. ఇది జోకు. కానీ న్యూజీల్యాండ్లో ఓ భారతీ�