అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు ఇల్లెందు, భద్రాచలంలో చేపట్
హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లాలో రోజురోజుకూ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జిల్లాను పూర్తిగా హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకున్నప్పటికీ నిర్మాణాల అనుమతి మాత్రం మున్సిపాల
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలకు గుడ్ల సరఫరా టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లొదులుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే హాస్టల్లో ఎలుకలు కొరికి ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలవడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎలుక క�
రాష్ట్రంలోని గురుకులాలు, అంగన్వాడీలు, హాస్టళ్లకు కోడిగుడ్ల సరఫరా టెండర్లలో కాంగ్రెస్ నేతలు రూ. 600 కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించా
Collector Santosh | రాబోయే రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు .
రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకులాలు, కేజీబీవీ వసతి గృహల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరమున్నదని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజ�
Collector Santosh | జిల్లాలోని గురుకులాలు , సంక్షేమ శాఖల వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు.
ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో కుళ్లిన కూరగాయలతో వంటలు వండుతున్నారని, కాంగ్రెస్ పాలనలో వసతి గృహాల నిర్వహణ అధ్వానంగా ఉందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు అసౌర్యాలకు నిలయంగా మారాయి. పలు హాస్టళ్లు అద్దె భవనంలో, ఇరుకు గదుల్లో నిర్వహిస్తుండగా మరికొన్ని సొంత భవనాలు ఉన్నప్పటికీ నిర్వహణ లోపంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్ చార్జీలను 200 శాతం పెంచినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎక్కడా కానరావడం లేదు. ‘నాణ్యతతో కూడిన పౌష్టికాహారం’ అనేది �
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని మొర్గి ఆదర్శ పాఠశాల హాస్టల్లో సోమవారం ఫుడ్ పాయిజన్తో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొర్గి మాడల్ స్కూల్లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం కలిపి 70 మంద