విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 15న ప్రారంభమైన పరీక్షలు బుధవారం జరిగిన రసాయనశాస్త్రం-2బీ సమాప్తమయ్యా యి.
తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తి తో పనిచేస్తున్నదని, దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టళ్లు, హోమ్లను తనిఖీ చేయాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హాస్టళ్లు, హోమ్ల నిర్వ
పేద, మధ్యతరగతి వర్గాలకు వరం వసతి గృహాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో చదువుకోవడానికి వసతి గృహాలు ఎంతో అనుకూలం.గతంలో హాస్టల్స్లో సీట్ల భర్తీకి అధికారులు ఇబ్బంది పడేవారు. త�
ఖమ్మం : కొద్ది రోజుల్లో గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ తెరిచే అవకాశం ఉందని, గ్రామ పంచాయితీల సహకారంతో అన్నిపాఠశాలలను శానిటైజ్ చేయించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూ
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హాస్టళ్లను మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అధికారులు స్పందించారు. నిజాం, సైఫాబాద్, కోఠి కళాశాలల హాస్టళ్లు మూసివేస్తారని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్న