జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే హాస్టల్లో ఎలుకలు కొరికి ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలవడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎలుక క�
రాష్ట్రంలోని గురుకులాలు, అంగన్వాడీలు, హాస్టళ్లకు కోడిగుడ్ల సరఫరా టెండర్లలో కాంగ్రెస్ నేతలు రూ. 600 కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించా
Collector Santosh | రాబోయే రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు .
రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకులాలు, కేజీబీవీ వసతి గృహల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరమున్నదని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజ�
Collector Santosh | జిల్లాలోని గురుకులాలు , సంక్షేమ శాఖల వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు.
ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో కుళ్లిన కూరగాయలతో వంటలు వండుతున్నారని, కాంగ్రెస్ పాలనలో వసతి గృహాల నిర్వహణ అధ్వానంగా ఉందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు అసౌర్యాలకు నిలయంగా మారాయి. పలు హాస్టళ్లు అద్దె భవనంలో, ఇరుకు గదుల్లో నిర్వహిస్తుండగా మరికొన్ని సొంత భవనాలు ఉన్నప్పటికీ నిర్వహణ లోపంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్ చార్జీలను 200 శాతం పెంచినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎక్కడా కానరావడం లేదు. ‘నాణ్యతతో కూడిన పౌష్టికాహారం’ అనేది �
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని మొర్గి ఆదర్శ పాఠశాల హాస్టల్లో సోమవారం ఫుడ్ పాయిజన్తో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొర్గి మాడల్ స్కూల్లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం కలిపి 70 మంద
జిల్లాలోని పీఎం పోషన్ అమలుపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా విద్యాధికారి కె రాము బిసి బాలికల హాస్టల్ లను తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్న వంటగదిని, వంట సరుకులు, స్టోర్ రూమ్లను ఆయన ప
ఇంటర్మీడియట్, ఆలోపు చదివే విద్యార్థులందరూ మైనర్లే. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇచ్చే కాస్మొటిక్ చార్జీలను ఇప్పటివరకు హాస్టళ్ల నిర్వాహకులే చెల్లించేవారు. ఈ ఏడాది నుంచి విద్యార్థుల బ్యాంకు ఖాతాల్ల�
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని హాస్టళ్ల నిర్వహణకు ప్రభు త్వం రూ.14.93 కోట్లు మంజూరు చేసింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.59.73 కోట్లలో మొదటి విడతగా ప్రస్తుతం రూ. 14.93 కోట్ల�
రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కొత్త మెనూను అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు.. సరిపోను నిధులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో కొత్త మెనూ ఎక్కడా అమలుకు నోచడంలేదు.
రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో మెరుగైన వసతులను కల్పించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మహబూబాబాద్లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఏర్పాటు చే�