రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కొత్త మెనూను అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు.. సరిపోను నిధులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో కొత్త మెనూ ఎక్కడా అమలుకు నోచడంలేదు.
రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో మెరుగైన వసతులను కల్పించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మహబూబాబాద్లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఏర్పాటు చే�
కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యమైన, ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో గురుకులాలను వెయ్యికిపైగా పెంచింది. అంతేకాదు, మైనారిటీల కోసం 200కు పైగా గురుకులాలను స్థాపించి వర్గం విద్యార్థుల్�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో తరచూ జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎట్టకేలకు స్పందించారు. విద్యార్థులకు పరిశుభ్రవాతావరణంలో పౌష్టికాహారం అంచించాలని జిల్లా క
ఐటీడీఏ ఆశ్రమాలు, వసతి గృహాల విద్యార్థులకు చన్నీటి స్నానాలు తప్పడం లేదు. ఆయాచోట్ల రూ. 3 కోట్లతో ఏర్పాటు చేసిన సోలార్ హీటర్లు పనిచేయకపోవడంతో చేతి పంపులు, ట్యాంకులను ఆశ్రయిస్తూ అవస్థలు పడుతున్నారు.
సర్కారు స్కూళ్లల్లో 32శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తినడం లేదు. ఇంటినుంచి టిఫిన్బాక్స్లు తెచ్చుకుని కడుపునింపుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల వారే కాకుండా.. మారుమూల జిల్లాల్లోని విద్యార్థులు మధ్య
హాస్టళ్లకు జీఎస్టీ మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) తెలిపింది.
బీసీ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ క్యాంటీన్లలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో 12 రెసిడెన్షియల్ విద్యాలయాలు, హాస్టళ
రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, విద్యా సంస్థలు, వసతిగృహాల్లో చోటుచేసుకుంటున్న విద్యార్థుల మరణాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగిత్య
Food safety checks | ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హాస్టళ్లపై(Hostels) ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల చర్యలు(Food safety checks) కొనసాగుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా మాదాపూర్ పరిధిలోని హాస్టళ్లపై తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్�
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో అధికారులు తనిఖీలతో హడావిడి చేస్తున్నారు. ముందస్తుగా సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అధికారులు పాఠశాలలు తెరిచిన రోజునే తనిఖీలు చేయడం విమర్శలకు దారితీస్తున్నది.
పౌరసరఫరాల శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. చేతిలో ఉన్న సన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించిన ఈ సంస్థ.. తాజాగా సన్నరకం బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
కనీస భద్రత లేని హాస్టల్స్ను టార్గెట్ చేసుకుని ల్యాప్టాప్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులను బాలానగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు, దుండిగల్ పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు.