ఆశ్రమ పాఠశాలలు, గిరిజన వసతిగృహాలు, పీఎంహెచ్ హాస్టళ్లలో పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు 10/10 సాధించేలా ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్స్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీ�
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. అన్ని హంగులతో పక్కా వసతి గృహాలను నిర్మించారు.
పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం ఇక పోషకాల గని కానున్నది. సహజంగానే రైస్ మిల్లుల్లో పాలిషింగ్ కారణంగా పోషకాలు లోపిస్తుండడంతో ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కారు
Diet Charges | వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన మెస్, కాస్మోటిక్ చార్జీలను 26% మేరకు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యార్థులకు మరింత �
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో సంక్షేమ హాస్టళ్లలో వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఉండేందుకు విముఖత ప్రదర్శించేవారు. ఫలితంగా దూర ప్రాంతాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్య అందని ద్రా�
హాస్టల్, పేయింగ్ గెస్ట్ బుకింగ్ సేవల సంస్థ పీగో మరోసారి నిధులను సమీకరించబోతున్నది. ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల నిధులను సేకరించిన సంస్థ..త్వరలో మరో 2 మిలియన్ డాలర్లు(రూ.16 కోట్లకు పైమాటే) నిధులను సేకరించ�
విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 15న ప్రారంభమైన పరీక్షలు బుధవారం జరిగిన రసాయనశాస్త్రం-2బీ సమాప్తమయ్యా యి.
తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తి తో పనిచేస్తున్నదని, దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టళ్లు, హోమ్లను తనిఖీ చేయాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హాస్టళ్లు, హోమ్ల నిర్వ
పేద, మధ్యతరగతి వర్గాలకు వరం వసతి గృహాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో చదువుకోవడానికి వసతి గృహాలు ఎంతో అనుకూలం.గతంలో హాస్టల్స్లో సీట్ల భర్తీకి అధికారులు ఇబ్బంది పడేవారు. త�
ఖమ్మం : కొద్ది రోజుల్లో గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ తెరిచే అవకాశం ఉందని, గ్రామ పంచాయితీల సహకారంతో అన్నిపాఠశాలలను శానిటైజ్ చేయించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూ
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హాస్టళ్లను మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అధికారులు స్పందించారు. నిజాం, సైఫాబాద్, కోఠి కళాశాలల హాస్టళ్లు మూసివేస్తారని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్న