దేశంలో కరప్షన్కు మోదీ కెప్టెన్ అని, దానికి క్యాప్షన్ బీజేపీ అని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కలలుగంటున్నారని.. కానీ అంధకారంలోకి వెళ్లడం ఖాయమని ఎద్�
మహారాష్ట్రలోని (Maharashtra) నవీ ముంబైలో (Navi Mumbai) నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సభలో ఎండ వేడిమి (Heat stroke) భరించలేక మరణించిన వారి సంఖ్య 11కు చేరింది.
తెలంగాణలో సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్నదని, ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలుసుకోవాలని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు సూచించారు. అమ�
ఖలిస్థానీ కారుమబ్బులు పంజాబ్పై మరోసారి అలుముకుంటున్నాయి. నలభై ఏండ్ల కింద ఆ రాష్ర్టాన్ని అతలాకుతలం చేసిన వేర్పాటువాదం మళ్లీ పడగ విప్పుతున్నది. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే నినాదం జోరందుకుంటున్నది.
: గుజరాత్ సహా దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో ఆ పార్టీ నేతల్లో వణుకు, భయం మొదలైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ పార్టీ ప్రకటనతో బీజేపీ నేతలు బెంబేలెత్తి పోతున్నారని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. ఆ పార్టీ నేతలకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు.
హనుమకొండ జిల్లా మడికొండ శివారులో కాకతీయ వీవర్స్ సొసైటీ ఆధ్వర్యంలోని టెక్స్టైల్ పార్కుకు కేంద్రం నిధులు ఇవ్వాలని నిర్వాహకులు కేంద్ర సహాయమంత్రి బీఎల్వర్మను అడిగారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షా ఫ్యాక్షనిస్టుల ప్రభుత్వంలా తయారు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు.
ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సోనియాగాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని వారసత్వ రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు.బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని పేర్�
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ రైతు రక్షణ సమితి డిమాండ్ హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): రైతుల డిమాండ్లు తీర్చిన తర్వాతే రాష్ట్రానికి రావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తెలంగాణ రైతు రక్షణ స�
పంచకుల: ఖేలో ఇండియా యువ క్రీడోత్సవాలు హర్యానాలోని పంచకులలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశీయ క్రీడా పోటీలను శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. పది రోజుల పాటు సాగే ఈ పోటీల్లో 25 క్రీడా వి�