మూడోసారి అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ గుజరాత్పై గంపెడాశలు పెట్టుకున్నది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ మంచి ఫలితాలు సాధించవచ్చని బీజేపీ నమ్మకంగా ఉన్నద�
సిద్దిపేట, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ గురువారం నిర్వహించిన సభలు జనం లేక వెలవెలబోయాయి. వేదికలపై నేతలు ఫుల్లుగా ఉన్నా.. సభా ప్రాంగణాలు జనం లేక బోసిపోయాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్దిపేట సభకు
భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్రౌండర్ పూజా వస్త్రకార్ పొలిటికల్ పోస్టుతో వివాదంలో చిక్కుకుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఆమె.. కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స
ఇకపై ఏటా సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించడంపపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా�
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మోదీతోనే సాధ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో హోం మంత్రి ముఖ్�
భారత్-మయన్మార్ మధ్య ఉన్న 1,643 కిలోమీటర్ల సరిహద్దులో కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం వెల్లడించారు. ఇప్పటివరకు ఇరు దేశాల సరిహద్దులోని ప్రజలు 16 కిలోమీటర్ల పరిధ
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న ఆదివారం పర్యటించాల్సి ఉంది.
Chirag Paswan | బిహార్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీని ప్రశంసించిన నాటి నుంచి రాజకీయాలు వేడెక్కాయి. మోదీని ప్రశంసించిన నేపథ్యంలో ఆయన బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తదితరులను కలువనున్
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, సీఎం యోగికి వ్యతిరేకంగా సోషల్మీడియాలో అభ్యంతరకర వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తిని యూపీలోని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు.
బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న ఐపీసీ-1860, సీఆర్పీసీ-1898, ఎవిడెన్స్ యాక్ట్-1872 చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు కొత్త నేర న్యాయ బిల్లులకు బుధవారం లోక్సభ ఆ�
Lok Sabha | పార్లమెంట్ భద్రత వైఫల్యంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై చర్చ జరగాలని విపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఉభయ సభల్లో అధికార, విపక్షాల మధ్య తీవ్రవాగ్వాదం చోట�