ఆగమాగం మాట్లాడుతున్నడు.. మంత్రి సత్యవతిరాథోడ్ మహబూబాబాద్, జూన్ 3 : మాజీ మంత్రి ఆగమ చంద్రశేఖర్ ఆగమాగం మాట్లాడుతున్నాడని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మండిపడ్డారు. 2001లో చంద్రబాబు ప్రభుత్వాన్
తిరుపతి : హోం మంత్రి అమిత్ షా సోమవారంతిరుపతిలోని కపిళేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న అమిత్ షాకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ.సుబ్బారెడ్డి, ఈవో డాక్�
గువాహటి, నవంబర్ 8: మిజోరాం మంత్రులకు హిందీ అసలు రాదని, కొందరికి ఇంగ్లిష్ కూడా రాదంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరం తంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మిజో భాష తెలియని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆ శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా బుధవారం కలిశారు. ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఆయన కుమారుడు ప్రయాణించిన కారు రైతులపై దూసుకెళ్లినట్లు రైతు సంఘాలు ఆరోపించాయి. �
వామపక్ష తీవ్రవాద సమస్యకు ఏడాదిలో పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే ప్రాధాన్య అంశం కావాలి కేంద్ర సంస్థల సమన్వయంతో నక్సల్స్కు నిధులను అడ్డుకోవాలి లెఫ్ట్ తీవ్రవాదంపై కీలక దశలో పోరు సంతృప్తి వద్దు.. వే�
Covovax to fight on Covid-19 | కోవిడ్-19 నియంత్రణకు డెవలప్ చేసిన మరో వ్యాక్సిన్ కొవోవాక్స్.. యువజనుల కోసం అక్టోబర్లో ఆవిష్కరిస్తామని సీఐఐ .....