మోకిలలో హెచ్ఎండీఏ ప్లాట్ల కొనుగోలుకు విశేష స్పందన లభించింది. ఐటీ కారిడార్కు సమీపంలో హెచ్ఎండీఏ భారీ లేవుట్ను అభివృద్ధి చేసి ఆన్లైన్ వేలం నిర్వహించింది.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు హెచ్ఎండీఏ పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నది. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యంతో పాటు పార్కుల అభివృద్ధి, చెరువుల సుందర
Hyderabad | ఔటర్ రింగురోడ్డు కేంద్రంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మరో భారీ లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నది. రాజేంద్రనగర్ను అనుకొని ఉన్న బుద్వేల్ పరిధిలో ఒకేసారి దాదాపు 1
Hyderabad | కోకాపేట భూములకు రికార్డు ధర పలకడంతో.. అదే ఊపులో హైదరాబాద్ శివారులోని బుద్వేల్ భూములను కూడా వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బుద్వేల్లోని 100 ఎకరాల భూముల అమ్మాకానికి సంబంధించి హెచ్ఎండ�
Hyderabad | భూముల వేలంలో కోకాపేట కేక పుట్టించింది. ఒక ఎకరానికి వంద కోట్లకు పైగా పలికి రికార్డుల మోత మోగించింది. ఇది దేశంలోనే అత్యధిక ధరగా నమోదైంది. ఒక లేఅవుట్లో ఎకరం స్థలానికి ఇంత పెద్ద మొత్తంలో ధర పలికిన దాఖలాల
HMDA | కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర పలికాయి. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరం ధర రూ. 100 కోట్లు పలికింది. రికార్డు స్థాయిలో భూముల ధరలు పలకడం మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.
HMDA | కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. నియో పోలిస్ భూములు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికాయి. 10వ నెంబర్ ప్లాట్లో ఎకరం ధర రూ. 100 కోట్ల మార్క్ దాటింది. ఏపీఆర్ - రాజ్పుష్ప క
రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్కు మణిహార�
Revanth Reddy | ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) టోల్ టెండర్ల అంశంలో ఎంపీ రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమేనని, టోల్కు సంబంధించిన సమాచారమంతా పబ్లిక్ డొడైన్లోనే ఉన్నదని హెచ్ఎండీఏ మరోసారి స్పష్టం చేసి�
భవిష్యత్తు తరాల కోసం నీటి వనరులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదనని హైకోర్టు పేర్కొన్నది. సుప్రీంకోర్టు తీర్పులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బఫర్జోన్ల పరిధిలో ఏవిధమైన నిర్మాణాల�
Hyderabad | హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగురోడ్డు చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమైంది. ఈ ప్రాంత అభివృద్ధిపై హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వేల్ రె