ఔటర్ రింగు రోడ్డు అవతల ఉన్న మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో శిల్పారామం ఏర్పాటు కోసం హెచ్ఎండీఏ ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించింది. ఇందులో ఇప్పటికే పలు కార్యకలాపాలు కొనసాగుతుండగా, సమావేశాల కోసం ప్రత్యేకంగా శిల్పారామం కన్వెన్షన్ హాల
జంట జలాశయాల్లో ఒకటైన గండిపేటకు మహర్దశ పట్టనుంది. చారిత్రాత్మక హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్సాగర్ తరహాలో గండిపేట జలాశయాన్ని సైతం దశల వారీగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది
జంట జలాశయాల్లో ఒకటైన గండిపేటకు మహర్దశ పట్టనుంది. చారిత్రాత్మక హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్సాగర్ తరహాలో గండిపేట జలాశయాన్ని సైతం దశల వారీగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది
విదేశాలను తలపించేలా ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ హైదరాబాద్ మహానగరానికి అత్యవసరం...నలుమూలాల శరవేగంగా విస్తరిస్తున్న నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు అనేవి లేకుండా ఉండేందుకు మెట్రో రైలు తరహాలో... కాలుష్య రహితంగా
శివారు ప్రాంతాల్లోనూ మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధిక ప్రాధాన్యతనిస్తున్నది. నగరం ఔటర్ రింగు రోడ్డు దాటి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఆయ�
నగర శివారులో మరో కొత్త లేఅవుట్ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేయనుంది. అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని తట్టి అన్నారంలో 35 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ ప్రమాణాలకు అనుగుణంగా లేఅవుట్ను అభివృద్ధి చేసే పనుల
హైదరాబాద్లో గురువారం పార్కులు (Public Parks) మూసిఉండనున్నాయి (Closed). తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా ఈ నెల 22న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం (Secretariat) ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని (Te
చెరువుల పరిరక్షణ, సుందరీకరణే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. తాజాగా ఎంతో చరిత్ర ఉన్న ఇబ్రహీంపట్నం చెరువు (పెద్దచెరువు) కట్ట సుందరీకరణకు �
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రేటర్వ్యాప్తంగా తెలంగాణ హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘తెలంగాణకు హరితహారం’ 9వ విడత ప్రారంభం ఒకవైపు.. దశాబ్ది స్ఫూర్తిగా జీహెచ్ఎంసీ అర్బ
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decennial Celebrations) భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం (Harithotsavam) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ (MP Santhosh kumar) మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ భగ
హైదరాబాద్ మహా నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కనీస మౌలిక వసతులకు నోచుకోని మారుమూల ప్రాంతం పీర్జాదిగూడ. ఈ ప్రాంతం మీదుగా వరంగల్కు వెళ్లే రోడ్డు ఒక్కటే తారురోడ్డు. అక్కడక్కడ విసిరేసినట్టుగా కొన్ని
Hyderabad | దేశంలో సరుకు రవాణా రంగం గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఐటీ కార్యాలయాలతో పాటు ఈ కామర్స్, రిటైల్ సంస్థలకు పెద్ద మొత్తంలో స్థలం అవసరం ఏర్పడుతోంది.