జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతంగా ఔటర్ రింగు రోడ్డు మారింది. భారీ ప్రాజెక్టులు, కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఔటర్ రింగు రోడ్డు చుట్టూనే ఎక్కువగా వెలుస్తున్నాయి. కొత్తగా �
హైదరాబాద్లో బిల్డర్లు కేవలం ఫ్లాట్లు, విల్లాల అమ్మకాలకే పరిమితమవకుం డా సమాజ సేవలోనూ ముందుంటామని నిరూపిస్తున్నారు. కొవిడ్ సంక్షోభ సమయం లో అటు కార్మికులకు, ఇటు ప్రభుత్వానికి తమ వంతు సాయం అందించిన బిల్డ�
మిరాలం చెరువులోకి చుక్క మురుగునీరు చేరకుండా చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. ఎస్టీపీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
మహా నగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు చెంత మరో అత్యాధునిక సౌకర్యం అందుబాటులోకి రానుంది. దేశంలోనే మొట్ట మొదటి సారిగా సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం �
వారం క్రితం కోకాపేట భూముల వేలం కేక పుట్టించగా.. తాజాగా బుద్వేల్లోనూ ప్రభుత్వ భూములకు అనూహ్య ధర దక్కింది. 100.01 ఎకరాలకు హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో గరిష్ఠంగా ఎకరా 42 కోట్లు ధర పలికింది.
‘రియల్' రంగాన్ని హెచ్ఎండీఏ పరుగులు పెట్టిస్తున్నది. ఎలాంటి చిక్కుల్లేని క్లియర్ టైటిల్తో స్థలాలు ఉండడం, సంపూర్ణమైన భూ యాజమాన్య హక్కులు కలిగి ఉండడం, సత్వర నిర్మాణానికి అనువుగా చక్కని మౌలిక వసతులు ఉన�
కోకాపేట భూములకు రికార్డు స్థాయి ధర లభించిన నేపథ్యంలో హెచ్ఎండీఏ దూకుడు పెంచింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలో మరికొన్ని భూములను ఈ-వేలానికి పెడుతున్నది.
హైదరాబాద్లో రియల్ రంగాన్ని హెచ్ఎండీఏ పరుగులు పెట్టిస్తున్నది. ప్రతి ఒక్కరూ సొంతింటి కలను నేరవేర్చుకునేందుకు ఆరాటపడుతున్న తరుణంలో ప్రజల డిమాండ్కు అనుగుణంగా ప్లాట్లను ఈ వేలంలో అమ్మకానికి పెడుతున్�
నగరాభివృద్ధి నలువైపులా విస్తరిస్తుండటంతో హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములకు డిమాండ్ పెరుగుతున్నది. ఎకరాలే కాదు... గజాల్లోని ప్లాట్ల వేలంకు సైతం భారీ ధర పలుకుతోంది.
మోకిలలో హెచ్ఎండీఏ ప్లాట్ల కొనుగోలుకు విశేష స్పందన లభించింది. ఐటీ కారిడార్కు సమీపంలో హెచ్ఎండీఏ భారీ లేవుట్ను అభివృద్ధి చేసి ఆన్లైన్ వేలం నిర్వహించింది.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు హెచ్ఎండీఏ పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నది. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యంతో పాటు పార్కుల అభివృద్ధి, చెరువుల సుందర