హైదరాబాద్లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ, టోల్ వసూళ్ల ఒప్పందంలో భాగంగా హెచ్ఎండీఏ నుంచి ప్రభుత్వానికి రాయితీ సొమ్ము రూ.6,500 కోట్ల మళ్లింపు వ్యవహారం తమ తీర్పుకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చ�
చల్లని సాయంత్రాన.. సాగర తీరంలో చుట్టూ పచ్చని చెట్లు.. మధ్యలో నీరు.. నీటి ఉపరితలంపై నుంచి 15 మీటర్ల ఎత్తులో నడుచుకుంటూ వెళితే.. ఆ దృశ్యం మనస్సును హత్తుకుంటుంది.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మట్టి గణపతి విగ్రహాల పంపిణీని నగర వ్యాప్తంగా చేపట్టింది. గ్రేటర్ పరిధిలోని 20 ప్రాంతాల్లో ఇప్పటి వరకు 50వేల విగ్రహాలు పంపిణ�
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను �
పర్యావరణ హితమే లక్ష్యంగా ఆరు సంవత్సరాలుగా హెచ్ఎండీఏ తన వంతు బాధ్యతగా గణేశ్ మట్టి ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నది. ప్రతి యేటా మాదిరిగానే ఈ సారి లక్ష మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టింద�
ఐటీ కారిడార్లోని ఓఆర్ఆర్ వెంబడి నిర్మించిన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ తుది మెరుగులు దిద్దుకుంటున్నది. నగరానికి మణిహారంలా ఉన్న ఔటర్పై ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగ
పేదల గూడుకు సర్కారు సొబగులు అద్దనున్నది. నగర ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ పెద్ద మనస్సు చాటుకున్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే ఇండ్ల మరమ్మతులకు రూ. 100 కోట్లు మంజూర
మూసాపేటలో కూకట్పల్లి-మూసాపేటల మధ్య ఉన్న మెట్రో స్టోర్ను అనుకొని సుమారు 4.20 ఎకరాల స్థలాన్ని గతంలో ట్రక్ పార్కింగ్ కోసం కేటాయించారు. నగరం శరవేగంగా విస్తరించడంతో మూసాపేటలోని ఈ పార్కింగ్ స్థలంలోకి భార�
దరాబాద్లో ఇండ్ల ధరలు అంతకంతకూ పెరుగుతూపోతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు-పరిశ్రమల నిర్వహణ మెరుగ్గా ఉండటంతో అంతా ఇక్కడ స్థిర నివాసానికి ఆసక్తి కనబరుస్తున్నార�
మోకిలలో హెచ్ఎండీఏ ప్లాట్ల విక్రయానికి మంచి డిమాండ్ నెలకొన్నది. రెండో దశలో నాలుగో రోజు విక్రయానికి ఉంచిన 60 ప్లాట్లను కొనుగోలుదారులు ఆన్లైన్లో పోటీపడి మరీ కొనుగోలు చేశారు.
రంగారెడ్డి జిల్లా మోకిలలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్ల ఆన్లైన్ విక్రయాన్ని సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు మూడు రోజుల పాటు వరుసగా శనివారం వరకు ఆన్లైన్ వేలం నిర్వహ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన కోటివృక్షార్చన విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా మేడ్చల్, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో కోటివృక్షార్చన�
HMDA | రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మోకిలలో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలానికి అద్భుత ఆదరణ లభిస్తున్నది. శుక్రవారం మూడు రోజు నిర్వహించిన వేలంలో ప్లాట్ల కొనుగోలుకు పలువురు పోటీపడ్డారు.
హెచ్ఎండీఏ చేపట్టిన మోకిల భూముల వేలం కాసులు కురిపించింది. రెండు సెషన్లలో జరిగిన ఈ వేలంలో 60 ప్లాట్లను విక్రయించగా రూ. 131.72 కోట్ల రెవెన్యూ వచ్చింది. కొనుగోలుదారుల నుంచి రెండు రోజులు విశేష ఆదరణ ఉండగా... సగటున గజ�