ఉమ్మడి పాలనలో చిన్న ఊరును తలపించిన మేడ్చల్.. స్వరాష్ట్రంలో పదేండ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ఇండస్ట్రీయల్ కారిడార్గా, ఐటీ, ఎడ్యుకేషన్ హబ్గా ప్రగతి పరుగులు పెట్టింది. హెచ్ఎండీఏ పరిధ�
ఔటర్ రింగు రోడ్డు లోపల అత్యంత మెరుగైన రోడ్డు నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా చేసుకొని హెచ్ఎండీఏ శివారు ప్రాంతాల్లో కొత్తగా రోడ్లను నిర్మిస్తోంది.
Minister KTR | దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్లో నిర్మితమైంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు లోపలి వ
Hyderabad | ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 ఎకరాలు! రూ.1,000 కోట్లకుపైగా విలువైన ఈ భూములకు బోగస్ కోర్టు ఉత్తర్వులతో ఎసరు పెట్టేందుకు ఇద్దరు వ్యక్తులు పన్నాగం పన్నారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా వెలువడిన అవశేషాల వెలికితీత పనులను పూర్తి చేసి.. ‘క్లీన్ హుస్సేన్సాగర్'గా మార్చేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చర్యలు వేగవంతం చేశాయి. గణేశ్ నిమజ్జనం పురస్కరించుకుని వినాయక �
కోకాపేట,బుద్వేల్ లేఅవుట్లలో ఆగస్టు 3,10 తేదీల్లో జరిగిన ఆన్లైన్ వేలం ద్వారా మొత్తం రూ.6945.33 కోట్లు హెచ్ఎండీఏకు వచ్చిందని అధికారులు తెలిపారు. కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లో ఒక ఎకరానికి రూ. 100.75 కోట్ల మేర పల
వచ్చే 10-15 ఏండ్లలో హైదరాబాద్ వృద్ధిబాటలో పరుగులు పెడుతుందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ ప్రెసిడెంట్ సునీల్ చంద్రా రెడ్డి చెప్పారు. నగరంలోని హైటెక్స్లో నరెడ్కో అ�
ఔటర్ రింగు రోడ్డులో మరో ఇంటర్ ఛేంజ్ అందుబాటులోకి రానుంది. 158 కిలోమీటర్ల ఔటర్ రహదారిలో తొలుత 19 ఇంటర్ ఛేంజ్లు ఉన్నాయి. కాగా.., వాహనాల రద్దీ, స్థానికుల డిమాండ్ మేరకు కోకాపేట, నార్సింగి, మల్లంపేట - శంభీపూర�
నగరం నడిబొడ్డున పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్సాగర్ పరిశుభ్రత పై హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తాజాగా గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాలకు సంబంధిం
నగరం నడిబొడ్డున పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్సాగర్ పరిశుభ్రత పై హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తాజాగా గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాలకు సంబంధిం
హైదరాబాద్లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ, టోల్ వసూళ్ల ఒప్పందంలో భాగంగా హెచ్ఎండీఏ నుంచి ప్రభుత్వానికి రాయితీ సొమ్ము రూ.6,500 కోట్ల మళ్లింపు వ్యవహారం తమ తీర్పుకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చ�
చల్లని సాయంత్రాన.. సాగర తీరంలో చుట్టూ పచ్చని చెట్లు.. మధ్యలో నీరు.. నీటి ఉపరితలంపై నుంచి 15 మీటర్ల ఎత్తులో నడుచుకుంటూ వెళితే.. ఆ దృశ్యం మనస్సును హత్తుకుంటుంది.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మట్టి గణపతి విగ్రహాల పంపిణీని నగర వ్యాప్తంగా చేపట్టింది. గ్రేటర్ పరిధిలోని 20 ప్రాంతాల్లో ఇప్పటి వరకు 50వేల విగ్రహాలు పంపిణ�
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను �