ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా ముందుకెళ్తున్న హెచ్ఎండీఏ గ్రేటర్ చుట్టూ శివారు ప్రాంతాల్లో కొత్త లే అవుట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం)లో భాగంగా రైత
నగర శివారు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రాజెక్టులు చేపడుతున్నది. ప్రణాళికాబ�
పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా దానకిశోర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారు.
Amrapali | హైదరాబాద్ : హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆమెకు మూసీ �
తప్పుడు రికార్డులు సృష్టించి ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన అక్రమారుల కుట్రను బీఆర్ఎస్ ప్రభుత్వం భగ్నం చేసింది. సుమారు రూ.9000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల పాలు కాకుండా రక్ష
ఐటీ కారిడార్ ఆధునికతకు నెలవుగా మారింది. అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్లోని ఆయా ప్రాంతాల రూపురేఖలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న శివారు ప్రాంతాలు ఊహించని స్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో హెచ్ఎండీఏకు చెందిన 200 ఎకరాల ‘పైగా’ భూముల వివాదంపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఆ భూములను ‘పైగా’ కుటుంబసభ్యుల నుంచి తమ పూర్వీకులు కొనుగోలు చేశారని, ఇందు లో అధికారులు, �
జంట జలాశయాల్లో ఒకటిగా నగరానికి తాగునీళ్లను అందించిన గండిపేట నేడు నగరవాసులకు ఆహ్లాద వాతావరణాన్ని అందించేందుకు ఐటీ కారిడార్లో అద్భుతమైన వేదికగా మారింది. నగర శివారులో గండిపేట జలాశయం నిత్యం వేలాది మంది స
నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ నేపథ్యంలో మంగళవారం ఎన్టీఆర్ పార్కు, లుంబినీ పార్కులను మూసివేస్తున్నామని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్కు లేక్ సిటీగా పేరుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నీటి వనరులు కబ్జా కోరల్లో నలిగిపోయాయి. కొన్ని కాలగర్భంలోనూ కలిసిపోయాయి. నాటి పాలకుల నిర్లక్ష్యానికి గురైన నగర చెరు�
ఈ చిత్తరువు చూశారుగా! నిర్మానుష్యంగా, నిర్జీవంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం హైదరాబాద్లోని ఉప్పల్-నాగోల్ మధ్య వస్తుంది. ఉప్పల్ భగాయత్గా పేరున్న ఈ ఏరియా మూసీ ఒడ్డున గడ్డి పొలాలతో, ముండ్ల చెట్లతో నిండి ఉం�