నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తోంది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు నుంచి సమీప గ్రామాలకు మెరుగైన రోడ్డు నెట్ వర్క్ ఉండేలా చర్యలు చేపట్టింద�
కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ఫలితంగా వేల కోట్లు విలువ చేసే భూములను కబ్జా చేసేందుకు ప్రజలు ఆ భూముల్లో జెండా పాతేస్తున్నారు. మ�
Hyderabad | మియాపూర్లోని హెచ్ఎండీఏ భూముల ఆక్రమణకు జనం యత్నించిన నేపథ్యంలో దీప్తిశ్రీనగర్లో పోలీసులు భారీగా మోహరించారు. మదీనాగూడలోని సర్వే నంబర్.100, 101లో ఉన్న స్థలంలో ఇళ్లు లేదా పట్టాలు ఇవ్వాలని ఆక్రమణదారుల�
ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పేద ప్రజలు హెచ్ఎండీఏ భూములను ఆక్రమించేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. మియాపూర్లో హెచ్ఎండీఏకు ప్రభుత్వ కేటాయించిన సర్వే నంబర్ 100,101లలో సుమారు 450 ఎకరాల �
కాస్తులో ఉండగానే రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు తారుమారయ్యాయని, 94 ఎకరాల భూమిని రాగి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఫోర్జరీ సంతకాలతో రికార్డుల్లో నమోదు చేసుకొని దాదాపు రూ.500 కోట్లకు పైగా భూ కుంభకోణానికి పా�
నత్తకు నడక నేర్పేలా హెచ్ఎండీఏలో ఎల్లారెస్ క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రభుత్వానికి ఆదాయం.. ప్లాట్ల యజమానులకు ఎంతో ఊరట కలిగించే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల అంశం క్రమబద్ధీకరణలో నత్తనడకన సాగుతో�
ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే హెచ్ఎండీఏ లక్ష్యం. అలాంటి సంస్థ పదేండ్లలో ఎన్నో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. కోర్ సిటీతో పాటు నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రకరక�
ఐటీ కారిడార్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కోకాపేట నియో పొలీస్ లేఅవుట్. సుమారు 534 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృ�
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు చెందిన ముగ్గురు బినామీలు గోదవర్తి సత్యనారాయణమూర్తి అలియాస్ జీఎస్ఎన్ మూర్తి, పెంట భరత్కుమార్, పెంట భరణీకుమార్ల తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సోమవ�
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన హెచ్ఎండీఏ భూముల పరిరక్షణకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్ఎండీఏకు సుమారు 8,457 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూము�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఈనెల 13నుంచి జరగాల్సిన డిపార్టుమెంటల్ పరీక్షలను వాయిదా వేశామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. శనివారం అధికారికంగా ప్రకటించారు.
ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా అత్యంత మెరుగైన రోడ్డు నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా చేసుకొని హెచ్ఎండీఏ శివారు ప్రాంతాల్లో కొత్త రోడ్లు నిర్మిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం మహానగరాభివృద్ధిని దృ�