భూ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ మాట తప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని, ప్రజల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయబోమని చెప్పి అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయ�
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో మార్పులు జరిగాయి. శుక్రవారం పురపాలికలకు సంబంధించి జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లకు స్థా
హెచ్ఎండీఏ రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో ఒకటి ప్యారడైజ్ నుంచి దుండిగల్ వరకు, మరొకటి ప్యాట్నీ నుంచి శామీర్పేట వరకు ఉన్నాయి. కాగా, బల్దియాలో కంటోన్మెంట్
హైదరాబాద్ నగరం ఓ విశ్వనగరం. కాని, నగర పాలనకు సంబంధించిన అన్ని శాఖలలోనూ సిబ్బంది కొరవడి, సేవలు స్తంభించిపోయాయి. ప్రభుత్వ అధినేతలకు, యంత్రాంగానికి పలు అంశాలపై అవగాహన లేక పాలనా వ్యవస్థ కుంటుపడిపోయింది. ఏ వి
హైదరాబాద్కు తలమానికం కానున్న రెండు ఎలివేటెడ్ కారిడార్లను ఎలా నిర్మిద్దామనే విషయంలో హెచ్ఎండీఏ మల్లగుల్లాలు పడుతుంది. ప్రాజెక్టు ఖర్చు, నిర్మాణ వ్యయం, రెవెన్యూ వంటి విషయాల్లో మరింత లోతుగా తెలుసుకోవా�
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అత్యంత కీలకమైన విభాగాలుగా ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక (ప్లానింగ్) విభాగాల్లో సమూల�
తాంబూలాలిచ్చేశాం... తన్నుకు చావండి అన్నట్లుగా ఉన్నది హెచ్ఎండీఏ తీరు. భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు ఇచ్చేసి.. ఆ తర్వాత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేస్తున్నారా? లేదా అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు పర్
ఐటీ కారిడార్ అంటేనే ఆధునికతకు మారుపేరు. అలాంటి కారిడార్లో ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్ల నిర్వహణపై ఏ మాత్రం దృష్టి సారించడం లేదు హెచ్ఎండీఏ యంత్రాంగం.
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి రెండేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..
భవన నిర్మాణ, లే అవుట్ల అనుమతుల్లో ఎక్కడా జాప్యం లేకుండా దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, అనుమతుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా నిర్ణీత సమయంలో ఆన్లైన్లోనే దరఖాస్తుదారులు అనుమతి పొందే�
ఆస్తి ఎంత ఉన్నా.. కూర్చుని తింటే కరిగిపోతుందంటారు. అదేరీతిన భూమి వందల ఎకరాలు ఉన్నా.. పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే అవి హారతి కర్పూరం అవుతాయి. అందుకు నిదర్శనమే.. మియాపూర్లోని హెచ్ఎండీఏ భూములు.