రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన హెచ్ఎండీఏ భూముల పరిరక్షణకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్ఎండీఏకు సుమారు 8,457 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూము�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఈనెల 13నుంచి జరగాల్సిన డిపార్టుమెంటల్ పరీక్షలను వాయిదా వేశామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. శనివారం అధికారికంగా ప్రకటించారు.
ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా అత్యంత మెరుగైన రోడ్డు నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా చేసుకొని హెచ్ఎండీఏ శివారు ప్రాంతాల్లో కొత్త రోడ్లు నిర్మిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం మహానగరాభివృద్ధిని దృ�
విలువైన భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులే కత్తులు దూసుకుంటున్న పరిస్థితి. సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన వారు.. ఒక విభాగం అధికారులు మరో విభాగం అధికారులపై ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆ
ప్రభుత్వం ఏర్పాటు చేసే లేఅవుట్ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత సమయంలో సమగ్ర మౌలిక వసతులతో లేఅవుట్ను అభివృద్ధి చేసి అప్పగిస్తారన్న మంచి పేరు హైదరాబాద్ మెట్రోపా
కోకాపేట నియోపోలిస్ లే అవుట్ తరహాలో బుద్వేల్ లే అవుట్ను అభివృద్ధి చేసే పనులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టింది. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఔటర్ ర�
ణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా ఏర్పాటైన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు మెట్రో పాలిటన్ కమిషనర్ చర్యలు చేపట్టారు.
హెచ్ఎండీఏలో అవినీతి జలగలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. సంచలనం సృష్టించిన శివబాలకృష్ణ వ్యవహారం విచారణ చేపడుతుండగానే అదే విభాగంలో మరో అధికారి లీలలు వెలుగులోకి వచ్చాయి.
నానక్రాంగూడ ఔటర్ రింగురోడ్డు ఇంటర్చేంజ్లో ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) కార్యాలయం వీవీఐపీలకు ప్రధాన కేంద్రంగా మారనున్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించ�
ప్యాట్నీ- తూంకుంట మధ్య కారిడార్లో మెట్రో ప్రస్తావన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రాజెక్టు స్వరూపం ఎలా ఉంటుందో తెలియకుండానే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కారిడార్కు శంకుస్థా